ITBP Bus Accident: ఐటీబీపీ బస్సు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ITBP Bus Accident in jammu kashmir: జమ్మూ కాశ్మీర్ లో మంగళవారం జరిగిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) బలగాలు ప్రయత్నిస్తున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే 6 మంది ఐటీబీపీ సిబ్బంది చనిపోగా.. తాజా మరో ఇద్దరు మరణించారు. దీంతో మృతుల సంఖ్య 8కి చేరింది. జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్ ఫ్రిస్లాన్ చందన్వారి రోడ్డు ప్రాంతంలో ఐటీబీపీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం బ్రేకులు ఫేలవడంతో నదిలోయలో పడింది. ఈ ఘటనలో మొత్తం 8 మంది మరణించగా.. 31 మంది గాయపడ్డారు. గాయపడన జవాన్లకు శ్రీనగర్ లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: CM KCR: దుష్టశక్తుల్ని తరిమికొట్టాలి.. వికారాబాద్ సభలో కేసీఆర్ నిప్పులు
Also Read
- Fake Currency: ఎంఎన్ సీ కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.42 లక్షల శాలరీ.. హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ..
- How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
- UK Roads Melt at 40°C: 40°Cకే UK రోడ్లు కరుగుతుంటే.. 45°C దాటినా తట్టుకుంటున్న భారతీయ రోడ్లు.. ఆసక్తికరమైన కారణాలు
- Ayodhya: "వాష్రూమ్లలో డబ్బు దాచాం".. అయోధ్య కేసులో నిందితుడు బయటపెట్టిన సంచలన నిజాలు
అమర్ నాథ్ యాత్రకు సంబంధించి విధులు నిర్వర్తించి వస్తున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 75వ స్వాతంత్య్ర సంబరాలు చేసుకున్న మరసటి రోజే ఈ ఘటన జరగడం దిగ్భ్రాంతి కలిగింది. ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ప్రమాదం జరిగిన వెంటనే 19 అంబులెన్స్ లు హుటాహుటీగా సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన జవాన్లకు చికిత్స అందించారు. సిరియస్ ఉన్న జవాన్లను హెలికాప్టర్ ద్వారా ఎయిల్ లిఫ్ట్ చేశారు. అనంత్ నాగ్ తో పాటు, శ్రీనగర్ ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స జరుగుతోంది.
ఇటీవల జరిగిన అమర్ నాథ్ యాత్ర కోసం కేంద్ర ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. యాత్ర కోసం దాదాపుగా 400 కంపెనీలు మోహరించాయి. ఇప్పుడు అమర్ నాథ్ యాత్ర ముగియడంతో బలగాలను ఉపసంహరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే చందన్వారి నుంచి పహల్గామ్ వెలుతుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
తాజావార్తలు
-
Unused Apps: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పర్సనల్ డేటా గోవింద..!
-
Acer TravelLite TL24-54M: భారత్ లో ఏసర్ ట్రావెల్ లైట్ TL24-54M ల్యాప్టాప్ విడుదల.. DDR5 RAM సపోర్ట్, AI ఫీచర్లు
-
Tridha: బాబీ డియోల్తో బోల్డ్ సీన్లే బ్రేకప్కు కారణమా? మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిధా!
-
Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్ జగన్ సవాల్..
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..