India On Pakistan: మళ్లీ కాశ్మీర్ ప్రస్తావన.. పాక్ “టెర్రరిస్టుల ఎగుమతిదారు” అంటూ భారత్ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India On Pakistan: పాకిస్తాన్ మరోసారి కాశ్మీర్ రాగం ఎత్తుకుంది. వేదిక ఏదైనా, ఎజెండా ఏమైనా అవేవీ పట్టించుకోకుండా అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ, భారత్ ను అబాసుపాటు చేయాలని భావిస్తోంది. తాజాగా బహ్రెయిన్ లో సోమవారం 146వ ఇంటరం పార్లమెంటరీ యూనియన్(ఐపీయూ) అసెంబ్లీ సోమవారం భారత్, పాకిస్తాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐపీయూలో కూడా పాక్ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంతో భారత్ విరుచుకుపడింది. పాకిస్తాన్ ను ‘‘ఉగ్రవాద ఎగుమతిదారు’’ విమర్శించింది.
Read Also: Puvvada Ajay Kumar: నీ పప్పులు కేసీఆర్ ముందు ఉడకవు.. పొంగులేటి పై పువ్వాడ అజయ్ విసుర్లు..
Also Read
జమ్మూ కాశ్మీర్, లఢాఖ్ ప్రాంతం భారత్ లో అంతర్భాగం అని మరోసారి స్పష్టం చేసింది. పాకిస్తాన్ కు దీంతో ఏం సంబంధం లేదని తెలిపింది. రాజ్యసభ ఎంపీ సస్మిత్ పాత్ర మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్ గురించి పాక్ ప్రస్తావించడం, వేదికను దుర్వినియోగపరచడమే అని ఆయన అన్నారు. ఇది ఆమోదయోగ్యం కాదని తెలిపారు. కాశ్మీర్ పై మాట్లాడటానికి పాకిస్తాన్ కు ఎలాంటి అధికారం లేదని, ఇది భారత అంతర్గతం అంశం అని తెలిపారు. టెర్రరిస్టుల ఎగుమతిదారు, సీమాంతర ఉగ్రవాదాన్ని పోషించే దేశం జమ్మూ కాశ్మీర్, మానవ హక్కుల ఉల్లంఘనపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు.
గతంలో యూఎన్ వేదికపై కూడా జమ్మూకాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ లేవనెత్తే ప్రయత్నం చేసింది. దీకి ఒక్క టర్కీ మద్దతు తెలిపింది తప్పితే ఏ ఇతర దేశం కూడా కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించలేదు. ఇటీవల పాక్ విదేశాంగ మంత్రి భిలావల్ భుట్టో జర్దారీ తాము అన్ని వేదికలపై కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తామని, అయితే తమకు ఇతర దేశాల నుంచి మద్దతు రావడం లేదని అన్నారు.
తాజావార్తలు
-
Ruturaj Gaikwad-CSK: ఓడినా ఎంతో గర్వంగా ఉంది.. వచ్చే ఏడాది మరింత బలంగా వస్తాం!
-
Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
-
Oil Free Poori: ఒక్క చుక్క నూనె లేకుండా పొంగే పూరీలు.. ఎలాగో చూస్తే షాకవుతారు!
-
Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
-
Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!