India On Pakistan: మళ్లీ కాశ్మీర్ ప్రస్తావన.. పాక్ “టెర్రరిస్టుల ఎగుమతిదారు” అంటూ భారత్ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India On Pakistan: పాకిస్తాన్ మరోసారి కాశ్మీర్ రాగం ఎత్తుకుంది. వేదిక ఏదైనా, ఎజెండా ఏమైనా అవేవీ పట్టించుకోకుండా అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ, భారత్ ను అబాసుపాటు చేయాలని భావిస్తోంది. తాజాగా బహ్రెయిన్ లో సోమవారం 146వ ఇంటరం పార్లమెంటరీ యూనియన్(ఐపీయూ) అసెంబ్లీ సోమవారం భారత్, పాకిస్తాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐపీయూలో కూడా పాక్ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంతో భారత్ విరుచుకుపడింది. పాకిస్తాన్ ను ‘‘ఉగ్రవాద ఎగుమతిదారు’’ విమర్శించింది.
Read Also: Puvvada Ajay Kumar: నీ పప్పులు కేసీఆర్ ముందు ఉడకవు.. పొంగులేటి పై పువ్వాడ అజయ్ విసుర్లు..
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్లో ట్విస్ట్
జమ్మూ కాశ్మీర్, లఢాఖ్ ప్రాంతం భారత్ లో అంతర్భాగం అని మరోసారి స్పష్టం చేసింది. పాకిస్తాన్ కు దీంతో ఏం సంబంధం లేదని తెలిపింది. రాజ్యసభ ఎంపీ సస్మిత్ పాత్ర మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్ గురించి పాక్ ప్రస్తావించడం, వేదికను దుర్వినియోగపరచడమే అని ఆయన అన్నారు. ఇది ఆమోదయోగ్యం కాదని తెలిపారు. కాశ్మీర్ పై మాట్లాడటానికి పాకిస్తాన్ కు ఎలాంటి అధికారం లేదని, ఇది భారత అంతర్గతం అంశం అని తెలిపారు. టెర్రరిస్టుల ఎగుమతిదారు, సీమాంతర ఉగ్రవాదాన్ని పోషించే దేశం జమ్మూ కాశ్మీర్, మానవ హక్కుల ఉల్లంఘనపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు.
గతంలో యూఎన్ వేదికపై కూడా జమ్మూకాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ లేవనెత్తే ప్రయత్నం చేసింది. దీకి ఒక్క టర్కీ మద్దతు తెలిపింది తప్పితే ఏ ఇతర దేశం కూడా కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించలేదు. ఇటీవల పాక్ విదేశాంగ మంత్రి భిలావల్ భుట్టో జర్దారీ తాము అన్ని వేదికలపై కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తామని, అయితే తమకు ఇతర దేశాల నుంచి మద్దతు రావడం లేదని అన్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..