US-India: విద్యార్థులకు భారత్ కీలక సూచన.. యూఎస్ చట్టాలు పాటించాలని విజ్ఞప్తి
- విద్యార్థులకు భారత్ కీలక సూచన
- యూఎస్ చట్టాలు పాటించాలని విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇక ఎలాంటి అనుమానాలు వచ్చినా.. దేశం నుంచి బహిష్కరణ వేటు వేస్తున్నారు. తాజాగా భారతీయ పరిశోధకుడు బాదర్ ఖాన్ సురిని అమెరికా బహిష్కరణ వేటు వేసింది. అలాగే మరొక విద్యార్థిని రంజిని శ్రీనివాసన్ను కూడా బహిష్కరించింది. హమాస్కు మద్దతు ఇచ్చారన్న నేపథ్యంలో ఈ ఇద్దరి విద్యార్థులను అమెరికా బహిష్కరించింది.
ఇది కూడా చదవండి: Hyderabad: పలు రెస్టారెంట్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. వెలుగులోకి దారుణాలు
Also Read
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. భారతీయ విద్యార్థులు అమెరికా చట్టాలకు అనుగుణంగా ఉండాలని కోరింది. ఇక బహిష్కరణకు గురైన బాదర్ ఖాన్ సూరి, రంజిని శ్రీనివాసన్.. సహాయం కోసం అమెరికాలోని భారత రాయబార కార్యాలయాలను సంప్రదించలేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తినప్పుడు అమెరికాలోని రాయబార కార్యాలయాల ద్వారా భారత విద్యార్థులకు సహాయం చేస్తామని విదేశాంగ మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: George Foreman: ప్రముఖ బాక్సర్ కన్నుమూత..
రంజిని శ్రీనివాసన్.. కొలంబియా విశ్వవిద్యాలయంలో అర్బన్ ప్లానింగ్ చదువుతోంది. అయితే పాలస్తీనాకు అనుకూలంగా జరిగిన ఉద్యమంలో పాల్గొన్నారన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా బహిష్కరణ వేటు వేసింది. వీసా రద్దు చేయడంతో ఆమె కెనడాకు వెళ్లిపోయింది. ఇక బాదర్ ఖాన్ సూరి… జార్జ్టౌన్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తున్నారు. ఇరాక్-ఆప్ఘనిస్థాన్లో శాంతి స్థాపించడం ఎలా అన్న అంశంపై పరిశోధన చేస్తున్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా హమాస్ మద్దతుగా.. యూదు దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా బహిష్కరణ చేసింది. అయితే బహిష్కరణపై వర్జీనియా కోర్టులో సవాల్ చేశారు. తన భార్య పాలస్తీనాకు చెందిన అమెరికా పౌరురాలు కాబట్టే.. తనపై ముద్ర వేశారని పిటిషన్లో పేర్కొన్నారు. దీన్ని విచారించిన న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు బహిష్కరణ చేయొద్దని సూచించింది.
ఇది కూడా చదవండి: Posani Case : కోర్టు బెయిల్ ఇచ్చినా బయటకు రావడం డౌటేనా..?
తాజావార్తలు
-
National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!