PM Modi: పెట్టుబడులకు స్వర్గధామం భారత్.. అదే మా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది!
- పెట్టుబడులకు స్వర్గధామం భారత్..
- అభివృద్ధిలో ఆటో మొబైల్ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది..
- భారత్ లో ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తరణకు కేంద్రం కట్టుబడి ఉంది: ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. దేశంలోని ఆటో రంగం వృద్ధికి.. మధ్య తరగతి ప్రజల యొక్క కలను నెరవేర్చడంలో దిగ్గజ వ్యాపారవేత్తలు రతన్ టాటా, ఒసాము సుజుకీ ఎంతో సహకారించారని అన్నారు. ఇక, పెట్టుబడులకు భారత్ స్వర్గధామం.. మొబిలిటీ రంగంలో తమ భవిష్యత్తును రూపొందిస్తున్నామని తెలిపారు. అలాగే, ప్రతీ పెట్టుబడిదారుడికి భారత్ అత్యుత్తమ గమ్యస్థానంగా నిలుస్తుందని నరేంద్ర మోడీ వెల్లడించారు.
Read Also: Pushpa 2 Re Loaded : హమ్మయ్య.. ఆ లోటు తీరింది!
Also Read
- Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
- Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
- Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
- MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
ఇక, భారత్లో గ్రీన్ టెక్నాలజీ, ఈవీలు, హైడ్రోజన్ ఇంధనం, జీవ ఇంధనాల అభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. మేక్ ఇన్ ఇండియాతో దేశంలో ఆటో మొబైల్ పరిశ్రమ అభివృద్ధిలో కీ రోల్ పోషిస్తుందన్నారు. ఈ దశాబ్దం చివరి వరకు ఎలక్ట్రిక్ వెహికిల్స్ అమ్మకాలు 8 రెట్లు పెరగనున్నాయి. అయితే, గత ఐదేళ్ల క్రితం ఆరంభించిన ఫ్రేమ్-2 పథకం కింద రూ. 8 వేల కోట్లకు పైగా సబ్సిడీగా ఇచ్చినట్లు వెల్లడించారు. దీంతో 16 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేయగా.. ఢిల్లీలోనే 1200 కంటే ఎక్కువ ఈవీ బస్సులు నడుస్తున్నాయని ప్రధాని మోడీ చెప్పారు.
Read Also: Bhopal : భోపాల్లో కుప్పకూలిన వంతెన.. తెగిపోయిన రెండు జిల్లాల సంబంధాలు.. ఇబ్బందుల్లో లక్షలాది మంది
అయితే, వేగవంతమైన పట్టణీకరణ, సరసమైన వాహనాలతో పాటు మధ్య తరగతి జనాభా పెరుగుదలతో భారతదేశం ఆటో రంగాన్ని ముందుకు తీసుకు వెళ్తుందన్నాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కాగా, దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. ఈవీలను ప్రోత్సహించడానికి పలు ఏరియాల్లో ఛార్జింగ్ పాయింట్లను సైతం ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోడీ చెప్పారు.
తాజావార్తలు
-
Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
-
KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
-
Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
-
Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!