India At UN: రన్ వేలు ధ్వంసమైనా సిగ్గు లేదా.. పాక్పై భారత్ ఆగ్రహం..
- రన్ వేలు ధ్వంసమైన విషయం గుర్తులేదా..
- దీనిని కూడా విజయంగా ఆస్వాదిస్తున్నారా..?
- పాక్ ప్రధానికి భారత్ దిమ్మతిరిగే కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India At UN: ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అబద్ధాలకు భారత్ ధీటుగా బదులిచ్చింది. నిన్న యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో షరీఫ్ మాట్లాడుతూ.. తాము ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ను ఓడించామని ప్రగల్భాలు పలికారు. ట్రంప్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు పాకిస్తాన్ అంగీకరించిందని చెప్పుకొచ్చారు. ట్రంప్ శాంతి కాముకుడని, ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని పాకిస్తాన్ ప్రతిపాదించింది. హిందుత్వ ఉగ్రవాదం ప్రపంచానికి ప్రమాదకరమని అసత్యాలను ప్రచారం చేశాడు.
Read Also: Trump: లీసా మోనాకోను ఉద్యోగం నుంచి తొలగించండి.. మైక్రోసాఫ్ట్కు ట్రంప్ ఆదేశాలు
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
అయితే, ఈ రోజు పాకిస్తాన్ తీరుపై భారత్ యూఎన్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత దౌత్యవేత్త పెటల్ గహ్లోత్ మాట్లాడుతూ.. ఉగ్రవాదం పాకిస్తాన్ విదేశాంగ విధానానికి కేంద్ర బిందువుగా ఉందని అన్నారు. అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్కు పాకిస్తాన్ ఆశ్రయం కల్పించిన విషయాన్ని భారత్ మరోసారి గుర్తు చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడంలో ప్రసిద్ధి చెందిందని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘‘ మేము యుద్ధం గెలిచాము. ఈ ప్రాంతంలో శాంతిని గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము’’ అని షెహబాజ్ షరీఫ్ చేసిన ప్రకటనపై భారత్ స్పందిస్తూ… మే 10న పాకిస్తాన్ సైన్యం దాడిని ఆపేయాలని భారత్ ను కోరుకున్న విషయాన్ని గహ్లోత్ గుర్తు చేశారు. పాకిస్తాన్ రన్ వేలు, హ్యాంగర్లు ధ్వంసమైన రుజువలు ఇప్పటికీ ఉన్నాయని, ఇవన్నీ ధ్వంసమైనా పాకిస్తాన్ దానిని ఆస్వాదిస్తోందని ఎద్దేవా చేశారు. నిజంగా పాకిస్తాన్ శాంతిని కోరుకుంటే, వెంటనే ఆ దేశం ఉగ్రవాద శిబిరాలను మూసేయాలని, భారత్ కోరుకునే ఉగ్రవాదుల్ని అప్పగించాలని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!