PM Modi: ఇండియా త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధానమంత్రి గురువారం అమెరికా ఉభయ సభల సంయుక్త సమావేశంలో చారిత్రాత్మక ప్రసంగం చేశారు. భారతదేశంలో ‘‘భిన్నత్వంలో ఏకత్వం’’ని ప్రస్తావించారు. భారతదేశం అన్ని ప్రపంచంలోని అన్ని విశ్వాసాలకు నిలయం ప్రధాని మోడీ అన్నారు. ‘‘ఇండియాలో 2500 రాజకీయ పార్టీలు ఉన్నాయి.. 22 అధికారిక భాషలు ఉన్నాయి.. అయినప్పటికీ మేమంతా ఒకే మాటపై ఉంటాము, ప్రతీ 100 మైళ్లకు మా వంటలు దోశ నుంచి ఆలూ పరాటా వరకు మారుతుంటాయి’’ అని ఆయన అన్నారు. నేడు ప్రపంచం భారత్ గురించి మరింత తెలుసుకోవాలని అనుకుంటోందని అన్నారు.
Read Also: Titan Submarine: టైటాన్ ఆచూకీ లభ్యం.. అమెరికన్ కోస్ట్ గార్డ్ వెల్లడి
Also Read
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
అమెరికా కాంగ్రెస్ లో మాట్లాడటం ఎప్పుడూ గౌరవమే అని.. నేను భారతీయుల తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ని ప్రస్తావిస్తూ భారత్ అమెరికా బంధాన్ని AI గా అభివర్ణించారు. భారతదేశ మూలాలు ఉన్న చాలా మంది ఇక్కడ ఉన్నారని.. ఇందులో చరిత్ర సృష్టించిన కమలా హారిస్ కూడా ఇక్కడ ఉన్నారని ఆయన అన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిగా అభివర్ణించారు. అమెరికా అత్యంత పురాతనమైనదని, భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ప్రధాని హోదాలో తొలిసారిగా అమెరికా సందర్శించిన సమయంలో భారత్ 10వ ఆర్థిక వ్యవస్థగా ఉందని.. ఇప్పుడు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థాగా ఉందని.. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతామని.. భారత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని మోడీ అన్నారు. భారత్ అభివృద్ధి చెందితే.. ప్రపంచం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!