Election Commission: దేశంలో 97 కోట్ల మంది ఓటర్లు..
Election Commission: మరికొన్ని రోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చకచక పూర్తి చేస్తోంది. ఇదిలా ఉంటే త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో దాదాపుగా 97 కోట్ల మంది భారతీయులు ఓటు వేసేందుకు అర్హులని ఎన్నికల సంఘం శుక్రవారం వెల్లడించింది. 18-29 ఏళ్ల మధ్య గల యంగ్ ఓటర్లు 2.63 కోట్ల మంది కొత్తగా ఓటర్ లిస్టులో చేరినట్లు వెల్లడించింది. వీరిలో 1.41 కోట్ల మంది మహిళా ఓటర్లు, పురుష ఓటర్లు 1.22 ఉన్నారు.
Read Also: PM Modi: షాక్లో ఎంపీలు.. పార్లమెంట్ క్యాంటీన్లో ప్రధాని మోడీతో కలిసి లంచ్..
Also Read
గత లోక్ సభ ఎన్నికలు జరిగిన 2019 నుంచి నమోదైన ఓటర్లలో 6 శాతం పెరుగుదల ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద సంఖ్యలో ఓటర్లు.. 96.88 కోట్ల మంది భారతదేశ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఈసీ తెలిపింది. 2023లో 940గా ఉన్న లింగ నిష్పత్తి 2024లో 948కి పెరిగిందని పోల్ ప్యానెల్ తెలిపింది.
మొత్తం ఓటర్లు- 96,88,21,926 (8-02-2024 నాటికి)
పురుషులు- 49,72,31,994
స్త్రీలు- 47,15,41,888
పీడబ్ల్యూడీ ఓటర్లు- 88,35,449
థర్డ్ జెండర్- 48,044
18-19 ఏళ్ల ఓటర్లు- 1,84,81,610
20-29 ఏళ్ల ఓటర్లు- 19,74,37,160
80 ఏళ్లకు పైన ఓటర్లు- 1,85,92,918
తాజావార్తలు
-
CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
-
Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
-
మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్లో AI చిప్ అంటూ కారుకూతలు.!
-
NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!