Farming with alcohol: మద్యం ఆరోగ్యానికి మంచిది కాదు.. కానీ పంటలకు మంచిదే.. లిక్కర్తో వ్యవసాయం ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farming with alcohol: మద్యం ఆరోగ్యానికి హానికరం, అతిగా తాగితే పైకిపోవడమే. అయితే మద్యం పంటకలు మంచిదే అంటున్నారు మధ్యప్రదేశ్ రైతులు. పంటల్లో చీడపీడలను అరికట్టేందుకు దేశీ లిక్కర్ వాడుతున్నారు. దీంతో ఫలితాలు బాగుంటున్నాయని చెబుతున్నారు. పెరుగుతున్న పురుగుమందుల ధరలకు ఇది పరిష్కారం అంటున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్మదాపురం జిల్లా రైతులు ఇలా వినూత్నంగా వ్యవసాయం చేస్తూ.. చర్చనీయాంశంగా మారారు.
Read Also: Kriti Kharbanda : శృతి మించిన కృతి.. ఆందాల ఆరబోత కాదు పారబోతే
Also Read
- PM Modi: విదేశాల నుంచి రాగానే ప్రధాని మోడీ అత్యవసర భేటీ.. అసలు కథ ఇదేనా?
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
పెసర వంటి పప్పు ధాన్యాలతో పాటు పసుపు పంటకు ఇలా దేశీ లిక్కర్ ను పిచికారీ చేస్తున్నారు. చాలా మంది రైతులు 100 మిల్లీమీటర్లు దేశీ మద్యాన్ని 15 లీటర్ల నీటితో కలిపి పంట వేసిన తర్వాాత ఒకసారి పిచికారీ చేస్తున్నారు. రసాయనిక ఎరువుల కన్నా ఇది మంచిగా పనిచేయడంతో పాటు చౌకగా ఉంటుందని చెబుతున్నారు. దిగుబడి పెరిగిందని రైతులు చెబుతున్నారు. నర్మదాపురంలోని నాయకెడకు చెందిన ప్రేంశంకర్ పటేల్ పంట దిగుబడిని పెంచడానికి, కొద్ది మొత్తంలో మద్యాన్ని నీటిలో కలిపి తన పంటపై పిచికారీ చేస్తున్నట్లు వెల్లడించారు. దీని వల్ల పంట బాగా పెరుగుతోందని, ఉత్పత్తి పెరుగడంతో పాటు ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు.
పురుగుల మందు పిచికారీ చేయాలంటే ఖర్చు ఎకరాకు రూ. 100-150 అవుతుంటే.. దేశీ మద్యం వల్ల రూ.10-12 మాత్రమే ఖర్చు అవుతుందని అక్కడి రైతులు చెబుతున్నారు. బిచువా గ్రామానికి చెందిన ఘాసిరాం మాట్లాడుతూ, ఈ టెక్నిక్ దిగుబడి పరిమాణాన్ని మాత్రమే కాకుండా దాని నాణ్యత కూడా పెరుగుతుందని అన్నారు. కోరోజెన్, అమిడా, అసిడా, థియో వంటి క్రిమిసంహారక మందులు మార్కెట్లో రూ. 1200 నుంచి రూ.1800 వరకు ఉన్నాయి. ఇదే దేశీమద్యం అయితే రూ. 100-150 రేంజులో దొరుకుతుందని.. రైతులు ఎక్కువగా మహావా మద్యాన్ని నీటిలో కలిపి పిచికారీ చేస్తున్నారు. దీని ధర కేవలం రూ.80 మాత్రమే. అయితే శాస్త్రవేత్తలు మాత్రం దీనికి ఎలాంటి ఆధారాలు లేవని చెబుతున్నారు.
తాజావార్తలు
-
PM Modi: విదేశాల నుంచి రాగానే ప్రధాని మోడీ అత్యవసర భేటీ.. అసలు కథ ఇదేనా?
-
US Navy Deployment Cuba: క్యూబాపై ట్రంప్ దృష్టి.. కరేబియన్కు చేరుకున్న అమెరికా యుద్ధనౌక
-
Hardik Pandya: “సాకులు చెప్పను.. మేం తప్పు చేశాం”.. ముంబై వైఫల్యాలపై హార్దిక్ ఓపెన్ టాక్!
-
Astrology: మే 21 గురువారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేస్తే మేలు..
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!