Arvind Kejriwal: బీజేపీ గెలిస్తే సీఎం యోగిని మారుస్తారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిన్న తీహార్ జైలు నుంచి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విడుదలయ్యారు. ఆయన జూన్ 1 వరకు లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నారు. ఈ రోజు ఆయన విలేకరులు సమావేశం నిర్వహించారు. ఇందులో బీజేపీ, ప్రధాని మంత్రి నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. బీజేపీ గెలిస్తే ప్రతిపక్ష నాయకులనే కాకుండా, సొంత పార్టీ నేతల్ని కూడా జైలులో పెడతారని ఆరోపించారు. ప్రధాని మోడీ ‘‘వన్ నేషన్-వన్ లీడర్’’ని ప్రారంభించారని దుయ్యబట్టారు.
Read Also: Botsa Satyanarayana: సిద్ధం, బై బై పదాలు మావే.. కాపీ కొట్టి వాడుకుంటున్నారు..
Also Read
- WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
- Supreme Court: ఫుట్పాత్పై నడవడం ప్రాథమిక హక్కు.. ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి సూచన
- Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
- Telegram: నీట్ పేపర్ లీక్ కేసు.. టెలిగ్రామ్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో యోగి ఆదిత్యనాథ్ రాజకీయ జీవితాన్ని ముగించబోతున్నారని వ్యాఖ్యానించారు. ‘‘అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజే, మనోహర్ లాల్ ఖట్టర్, రమణ్ సింగ్ల రాజకీయ జీవితాలు ముగిశాయి. వీరి తర్వాత యోగి ఆదిత్య నాథ్ ఉన్నారు’’ అని అన్నారు. పీఎం మోడీ గెలిస్తే రెండు నెలల్లో యూపీ సీఎం యోగిని మారుస్తారని చెప్పారు.
‘‘మన దేశం చాలా పాతది, ఎప్పుడైతే ఒక నియంత ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడో, ప్రజలు అతడిని నిర్మూలించారు. ఈ రోజు మళ్లీ ఓ నియంత ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలనుకుంటున్నారు. నేను 140 కోట్ల మంది ప్రజల్ని అడుక్కోవడానికి వచ్చాను’’ అని అన్నారు. బీజేపీ అధికారం చేపట్టడానికి మోడీ, అమిత్ సా ఇంజనీర్లుగా ఉన్నారని పేర్కొన్నాడు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెక్కల్ని కత్తిరించిందని ఆయన ఆరోపించారు.
తాజావార్తలు
-
Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
-
WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
-
KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
-
Thaman S: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తమన్.. ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్!
-
IPL 2027: గంగూలీ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్ 2027లో ఆ జట్టుకు కోచ్గా యువరాజ్ సింగ్..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?