PM Modi: రతన్ టాటా బతికి ఉంటే.. ఇది చూసి ఆనందించేవారు..
- గుజరాత్లో టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్ని ప్రారంభించిన మోడీ..
- రతన్ టాటా బతికి ఉంటే ఇది చూసి ఆనందించేవారు..
- సీ-295 విమానాల తయారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: గుజరాత్ వడోదలో ప్రతిష్టాత్మక C-295 ఎయిర్క్రాఫ్ట్ కర్మాగారాన్ని ప్రధాని నరేంద్రమోడీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్తో కలిపి ప్రారంభించారు. టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్లో ఈ విమానాలను తయారు చేయనున్నారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాను గుర్తు చేసుకున్నారు. ‘‘ కొన్ని రోజుల క్రితం మేము భారతదేశ ముద్దుబిడ్డ రతన్ టాటాను కోల్పోయాము, ఈ రోజు అతను జీవించి ఉంటే ఈ ప్రాజెక్టును చూసి చాలా సంతోషించేవారు’’ అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. రతన్ టాటా ఎక్కడ ఉన్నా, ఈ ప్రాజెక్టుని చూసి ఆనందిస్తున్నారని చెప్పారు. C295 విమానాల కర్మాగారం న్యూ ఇండియా యొక్క కొత్త పని సంస్కృతికి చిహ్నమని అన్నారు.
Read Also: Jammu Kashmir: ఆర్మీ వాహనంపై దాడి.. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం..
Also Read
- Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
- Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
- Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
ఈ ప్రాజెక్టు భారతదేశం-స్పెయిన్ సంబంధాలకు కొత్త దిశను ఇస్తుంది. ఈ ప్రాజెక్ట్ భారత్-స్పెయిన్ సంబంధాలకు మరిత పటిష్టం చేస్తుందని చెప్పారు. ‘‘మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ది వరల్డ్’’ మిషన్ని ఈ ప్రాజెక్టు శక్తివంతం చేస్తుందని చెప్పారు. నేడు దేశ డిఫెన్ తయారీ ఎకోసిస్టమ్ మరింత ఉన్నతంగా మారిందని చెప్పారు. గత దశాబ్దకాలంగా దేశంలో ఇలాంటి అనేక నిర్ణయాలు తీసుకుందని, భారతదేశంలో శక్తివంతమైన రక్షణ పరిశ్రమ అభివృద్ధికి దారి తీసిందని అన్నారు.
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) ఫెసిలిటీలో భారతదేశానికి సైనిక విమాల కోసం మొదటి ప్రైవేట్ సెక్టార్ ఫైనల్ అసెంబ్లీ లైన్ అయిన TAS ద్వారా C-295 విమానాలను తయారీ చేయనున్నారు. ఈ ఫెసిటిలీలో 40 విమానాలను నిర్మించనుండగా.. ఏవియేషన్ బెహెమోత్ ఎయిర్ బేస్ నేరుగా 16 విమానాలను డెలివరీ చేస్తుంది. భారత్లో 40 విమానాల తయారీకి TASL బాధ్యత వహిస్తుంది. టాటాలతో పాటు, భారత్ ఎలక్ట్రానిక్స్ మరియు భారత్ డైనమిక్స్ వంటి ప్రముఖ డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, అలాగే ప్రైవేట్ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు ఈ కార్యక్రమానికి సహకరిస్తాయి.
తాజావార్తలు
-
Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
-
Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!