Jammu Kashmir: ఆర్మీ వాహనంపై దాడి.. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం..
- జమ్మూ కాశ్మీర్లో వరసగా ఉగ్రదాడులు..
- ఆర్మీ వాహనంపై కాల్పులు.. ప్రతిదాడిలో ముగ్గురు ఉగ్రవాదులు హతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ వరస ఉగ్రదాడులతో ఉద్రిక్తంగా ఉంది. వలస కూలీలు, ఆర్మీ జవాన్లు టార్గెట్గా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. సోమవారం అఖ్నూర్ సెక్టార్లో ఆర్మీ వాహనంపై కాల్పులు జరిగాయి. జవాన్లు తిరిగి ఉగ్రవాదులపై కాల్పులు జరపడంతో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. భద్రతా దళాలు ఆ ప్రాంతం నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుంది. ఎన్కౌంటర్ కొనసాగుతోంది.
Read Also: Food Poison: మోమోస్ తిని ఫుడ్ పాయిజన్.. ఒకరు మృతి, 20 మందికి పైగా అస్వస్థత
Also Read
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
బటాల్ ప్రాంతంలో ఉదయం 7 గంటల సమయంలో ముగ్గురు ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ దాడి జరిగిన వెంటనే భద్రతా బలగాలు ఆ స్రాంతాన్ని చుట్టుముట్టి, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. దీపావళి పండగ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భద్రతా బలగాలు, ముఖ్యంగా జమ్మూ ప్రాంతంలో విస్తృతమైన భద్రత ఏర్పాటు చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. మరోవైపు కాశ్మీర్ లోయలో గత వారం నుంచి ఉగ్రవాదుల దాడుల్లో ఇద్దరు సైనికులతో సహా 12 మంది మరణించారు.
అక్టోబర్ 24న, బారాముల్లాలోని గుల్మార్గ్ సమీపంలో ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై మెరుపుదాడి, ఇద్దరు సైనికులు మరియు ఇద్దరు పోర్టర్లను చంపారు, అదే రోజు ప్రారంభంలో, ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక యువకుడు త్రాల్లో జరిగిన దాడిలో గాయపడ్డాడు, ఇది ఒక వారంలో కశ్మీర్లోని వలస కార్మికులపై మూడవ దాడిని సూచిస్తుంది. అక్టోబరు 20న గందర్బాల్ జిల్లా సోనామార్గ్లోని నిర్మాణ స్థలంలో ఉగ్రవాదులు ఒక వైద్యుడు, ఆరుగురు వలస కార్మికులతో సహా ఏడుగురిని హతమార్చారు. ఈ ఘటనకు రెండు రోజుల ముందు బీహార్కు చెందిన మరో వలస కార్మికుడిపై దాడి జరిగింది.
తాజావార్తలు
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
-
Apple Products: బిగ్షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
-
Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
-
Gossip : రేపే థియేటర్లలో ‘గాసిప్’
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!