Sukesh Chandrasekhar: నేను పెద్ద దొంగను అయితే కేజ్రీవాల్ “మహా దొంగ”..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
If I am biggest thug, then Kejriwal is ‘maha thug’, says conman Sukesh: మనీలాండరింగ్, దోపిడి కేసుల్లో సుకేష్ చంద్రశేఖర్ ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ భామలతో లింకులు, అవినీతి ఆరోపణల కారణంగా దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు సుకేష్ చంద్రశేఖర్. ప్రస్తుతం ఢిల్లీలోని మండోలే జైలులో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఆప్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేస్తూ.. ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ వీకే సక్సేనాకు లేఖ రాశాడు. జైలులో ఉనన తనకు రక్షణ కోసం రూ. 10 కోట్లను ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ కు చెల్లించాలని చెబుతూ వారం ప్రారంభంలో ఢిల్లీ ఎల్జీకి లేఖ రాసిన సంగతి తెలిసింది. ఇదిలా ఉంటే మరోసారి ఎల్జీకి ఫిర్యాదు చేస్తూ మరో లేఖ రాశాడు సుకేష్ చంద్రశేఖర్. ఎల్జీకి ఫిర్యాదు చేసినందుకు ఆప్ నాయకుడు సత్యేందర్ జైన్, తీహార్ జైలు మాజీ డీజీ బెదిరిస్తున్నారని లేఖ రాశారు.
Read Also: President Murmu Dance : సీఎం భార్యతో స్టేజ్ పైన స్టెప్పులేసిన రాష్ట్రపతి
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తనకు 2015 నుంచి తెలుసని లేఖలో పేర్కొన్నాడు సుకేష్, దక్షిణ భారతదేశంలో పార్టీకి సంబంధించి ముఖ్యమైన పదవి ఇస్తానని హామీ ఇచ్చినందుకు రూ. 50 కోట్లను ఆమ్ ఆద్మీ పార్టీకి చెల్లించినట్లు లేఖలో పేర్కొన్నాడు. దేశంలోనే నన్ను పెద్ద దొంగగా పేర్కొంటున్న కేజ్రీవాల్.. నా దగ్గర నుంచి రూ. 50 కోట్లు తీసుకుని, రాజ్యసభ పదవిని ఆఫర్ చేసిన మిమ్మల్ని ఏమనాలని ప్రశ్నించారు. కేజ్రీవాల్ ‘‘ మహా దొంగ’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘నేను బిగ్గెస్ట్ థగ్ అయితే మీరు మహథగ్ ’’ అని లేఖలో పేర్కొన్నాడు.
ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 500 కోట్ల విరాళం ఇచ్చేలా 20-30 మందిని తీసుకురావాలని నన్ను బలవంతం చేశాడని సంచలన ఆరోపణలు చేశాడు సుకేష్ చంద్రశేఖర్. ఇదిలా ఉంటే గుజరాత్ లోని మోర్బీ వంతెన కూలిన ఘటనను పక్కదారి పట్టించేందుకే సుకేష్ ఆరోపణలు చేస్తున్నట్లు కేజ్రీవాల్ కొట్టిపారేశారు. ప్రముఖుల నుంచి డబ్బును వసూలు చేశాడన్న ఆరోపణలో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్నాడు సుకేష్. గతంలో తీహార్ జైలులో ఉన్నప్పుడు.. తనకు ప్రాణహాని ఉందని పదేపదే ఆరోపించిన నేపథ్యంలో మండోలి జైలుకు మార్చారు అధికారులు. మరోవైపు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ కూడా ఈ ఏడాడి మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది.
Conman Sukesh Chandrashekhar in a letter to his lawyer alleges, "Delhi Minister Satyendar Jain & ex-Tihar DG are threatening me after my complaint to Delhi's LG went public".
— ANI (@ANI) November 5, 2022
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!