Huchamma Chowdhury: బడికోసం స్థలం దానమిచ్చి వృద్దురాలు ..నిస్వార్ధానికి రాజ్యోత్సవ అవార్డు..
Karnataka: ఎంత సంపద ఉన్నది అని కాదు.. మన దగ్గర ఉన్న సంపద సమాజం శ్రేయస్సుకు ఎంత వరకు ఉపయోగపడిందనేదే ముఖ్యం. సంపద ఉండి.. సంపాదించే శక్తి, వయసు ఉండి పరులకు పైసా దానం చెయ్యాలంటే మనం ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాం. కానీ నేటి బాలలే రేపటి పౌరులు అని నమ్మిన ఓ వృద్ధురాలు తనకు ఆసరాగా ఉన్న భూమిని భావిభారత పౌరుల భవిష్యత్తు కోసం నిస్వార్ధంగా దానం చేసింది. బ్రతకు దెరువుకు ఆ పాఠశాల లోనే వంట మనిషిగా చేరి జీవనాన్ని గడుపుతుంది. వివరాలలోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం లోని కొప్పాల ప్రాంతానికి చెందిన హుచ్చమ్మ చౌదరికి రాజ్యోత్సవ అవార్డును కర్ణాటక ప్రభుత్వం జారీ చేసింది. కర్ణాటక ప్రభుత్వం ప్రతి ఏటా రాష్ట్ర స్థాపన సందర్భంగా నవంబర్ 1వ తేదీన రాజ్యోత్సవ అవార్డును ప్రదానం చేస్తుంది.
Read also:BSNL Diwali Offer: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు ‘దీపావళి బొనాంజా’.. సూపర్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే!
Also Read
- Air India to Cut Flights: ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం..! వేరే దారి లేదు మరి..
- Emergency Alert: మీ మొబైల్స్ పెద్ద శబ్దంతో మోగాయా? కంగారు పడకండి.. మేటరేంటంటే..!
- Santosh Goyal Story: విధి వంచించిన మేధావి.. ఈ పీహెచ్డీ స్కాలర్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు..
- Vijay: ఆలయాల బాట పట్టిన విజయ్.. టీవీకే శ్రేణుల్లో నూతనోత్సాహం
కాగా ఈ సంవత్సరం కూడా రాజ్యోత్సవ అవార్డులను ప్రకటించింది. కాగా ఈ సంవత్సరం కొప్పాల జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు రాజ్యోత్సవ అవార్డులు అందుకున్నారు.అవార్డుకు ఎంపికైన వాళ్ళు కొప్పల్ తాలూకాకు చెందిన హుచ్చమ్మ చౌదరి, మోరనాల గ్రామానికి చెందిన తోలు బొమ్మల కళాకారుడు కేశప్ప శిల్లిక్యాతర, కరటగి తాలూకా సిద్ధాపురానికి చెందిన గుండప్ప విభూతి అవార్డుకు ఎంపికయ్యారు. కాగా కొప్పల్ తాలూకాకు చెందిన హుచ్చమ్మ చౌదరి ఈ అవార్డుకు నమోదు చేసుకోలేదు. కానీ ఆమె నిస్వార్ధనికి అవార్డు ఆ వృద్ధురాలిని వెతుకుంటూ వచ్చింది. దీనికి కారణం 68 సంవత్సరాల వయసులో తనకి ఆసరాగా ఉన్న రెండు ఎకరాల పొలంని తన్నూరులోని పాఠశాలకు విరాళంగా ఇచ్చారు.
అనంతరం జీవనోపాధి కోసం ఆ పాఠశాల లోనే వంటమనిషిగా చేరారు. అయితే పిల్లలు లేని హుచ్చమ్మ ఆ పాఠశాల పిల్లలే తన పిల్లలుగా భావించి సంతోష పడుతుంది. ఈ నేపథ్యంలో దేశం లోని మఠాలు, సంస్థలు హుచ్చమ్మను వెతుక్కుంటూ వచ్చి అవార్డులతో సత్కరించాయి. కాగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన రాజ్యోత్సవ అవార్డును హుచ్చమ్మకు అందించడం జిల్లా వాసుల్లో ఆనందాన్ని నింపింది. కాగా అవార్డు గర్హితకు రూ/ లక్ష నగదుతో పాటుగా 25 గ్రాముల బంగారం అందిస్తారు.
తాజావార్తలు
-
Palak Paratha Recipe: పిల్లల కోసం హెల్తీ బ్రేక్ ఫాస్ట్.. ఐరన్ పెంచే పాలకూర పరాటా.. రుచి చూస్తే చపాతీల కంటే ఇదే కావాలంటారు!
-
Akhil-Lenin: అదే పెద్ద ప్లస్ పాయింట్.. ఇక ‘లెనిన్’కు తిరుగులేదు!
-
Veg Pulao Recipe: లంచ్ బాక్స్కు బెస్ట్ ఛాయిస్.. రెస్టారెంట్ స్టైల్ వెజ్ పులావ్.. ఇంట్లోనే ఈజీగా చేయండిలా..
-
Iran-US: మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధం మొదలు కాబోతుందా? ఇరాన్ సైన్యం హై అలర్ట్!
-
Air India to Cut Flights: ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం..! వేరే దారి లేదు మరి..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!