Himanta Biswa Sarma: కాంగ్రెస్ 20 శాతం టికెట్లు అమ్ముకుంటోంది.. హిమంత సంచలన ఆరోపణ..
- మరోసారి కాంగ్రెస్పై విరుచుకుపడిన హిమంత బిశ్వ శర్మ..
- కాంగ్రెస్ 20 శాతం టికెట్లు అమ్ముకుంటుంది..
- మహారాష్ట్ర..జార్ఖండ్ ఎన్నికల ముందు సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: బీజేపీ నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ 20 శాతం టిక్కెట్లను అమ్ముకుంటుందని ఆరోపించారు. ఎన్నికల్లో ఈ డబ్బును వాడుకుంటుందని తెలిపారు. మొత్తం 10 సీట్లు ఉంటే, 20 సీట్లను డబ్బులకు అమ్ముకుంటుందని అన్నారు. రాబోయే రోజుల్లో ఎన్డీయే మరింత బలపడుతుందని చెప్పారు. తాను కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాడినే అని, ఈ విషయం తనకు తెలుసని అన్నారు.
Read Also: Tesla crash: టెస్లా కార్ క్రాష్.. బ్యాటరీల్లో మంటలు చెలరేగి నలుగురు భారతీయులు మృతి..
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ముందు హిమంత బిశ్వ కాంగ్రెస్ గురించి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతలు మిమ్మల్ని గుండా అని విమర్శిస్తున్నాయని మీడియా ప్రశ్నించగా, మా అస్సాం రాష్ట్రంలో అలాంటి కాన్సెప్ట్ లేదని, వారు తనను గుండాగా పిలిస్తే పర్వాలేదు అని ఆయన వ్యాఖ్యానించారు. జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి హిమంత బిశ్వ శర్మ ఇన్ఛార్జ్గా ఉన్నారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!