Gyanvapi-Kashi Vishwanath Temple: జ్ఞానవాపి సర్వే రిపోర్టును బహిరంగపరచాలి.. ఏఎస్ఐని ఆదేశించి వారణాసి కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gyanvapi-Kashi Vishwanath Temple: జ్ఞానవాపి-కాశీ విశ్వనాథ్ ఆలయ వివాదంలో వారణాసి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) రిపోర్టును బహిరంగపరచాలని ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. ఈ నివేదిక హార్డ్ కాపీలను ఇరు వర్గాలతో పంచుకోవాలని కోర్టు ఏఎస్ఐకి సూచించింది. డిసెంబర్ 19న ఏఎస్ఐ తన సర్వే రిపోర్టును కోర్టుకు సమర్పించింది. మసీదు హిందూ ఆలయంపై నిర్మించారా..? లేదా? అని తెలుసుకునేందుకు భారత పురావస్తు శాఖను సర్వే చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఏఎస్ఐ ఆ ప్రాంతంలో సర్వే చేస్తోంది. ఏఎస్ఐ 1500 పేజీల సర్వే రిపోర్టును రెండు వర్గాలు జనవరి 25న పొందే అవకాశం ఉంది.
Read Also: Hanuman Team: సీఏం యోగిని కలిసిన హనుమాన్ టీమ్.. ఎందుకో తెలుసా?
Also Read
- Notifications Cancelled: సంచలన నిర్ణయం తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం.. 44 నియామక పరీక్షలు రద్దు..
- Punjab Politics: ఆప్పై బీజేపీ డెడ్లీ స్కెచ్.. కేంబ్రిడ్జ్ సైంటిస్ట్ చుట్టూ పంజాబ్ రాజకీయం.. ఎవరీ సందీప్ పాఠక్?
- PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా సేవ.. దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ మహోత్సవ్’కు బీజేపీ సన్నాహాలు
- CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
హిందూ పక్షం తరుపున వాదిస్తున్న న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మాట్లాడుతూ.. ఈ రోజు కోర్టు రెండు వర్గాల వాదన విన్నది. ఏఎస్ఐ నివేదిక హార్డ్ కాపీని రెండు వర్గాలకు అందించేందుకు ఏకాభిప్రాయం కుదిరిందని, ఏఎస్ఐ తన నివేదికను ఈమెయిల్ ద్వారా అందించడాన్ని వ్యతిరేకించిందని, దీంతో హార్డ్ కాపీని పొందడానికి ఇరు పక్షాలు అంగీకరించినట్లు వెల్లడించారు. దీనికి కొన్ని వారాల ముందు జ్ఞానవాపి మసీదు ‘వజుఖానా’ మొత్తం ప్రాంతాన్ని శుభ్రం చేయాలని కోరుతూ హిందూ మహిళ పిటిషన్లు చేసిన దరఖాస్తును సుప్రీంకోర్టు ఆమోదించింది.
జ్ఞాన్వాపి-కాశీ విశ్వనాథ్ మందిర వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఇది ఒకప్పుడు కాశీ విశ్వనాధ మందిరంలో భాగమే అని, ముస్లిం దురాక్రమణదారులు దాడి చేసి మసీదు నిర్మించారని హిందూ పక్షం వాదిస్తోంది. గతంలో ఈ మసీదులో కోర్టు ఆదేశాలతో వీడియో సర్వే జరిగింది. మసీదులోని వజుఖానా బావిలో శివలింగం వంటి ఆకారం బయటపడింది. దీన్ని హిందూపక్షం శివలింగంగా చెబుతుంటే.. మసీదు కమిటీ మాత్రం ఇది ఫౌంటెన్ అంటూ వివరణ ఇచ్చింది.
తాజావార్తలు
-
TTD Hundi Income: శ్రీవారికి కాసుల వర్షం.. హుండీ ఆదాయం సరికొత్త రికార్డు.. మూడేళ్ల తర్వాత..!
-
India All-Time Test XI: భారత్ ఆల్టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
-
Kannada Stars : యశ్ పాన్ – ఇండియా రేంజ్ని అందుకోలేకపోతున్న కన్నడ స్టార్ హీరోలు
-
Notifications Cancelled: సంచలన నిర్ణయం తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం.. 44 నియామక పరీక్షలు రద్దు..
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!