PM Modi: “టెక్ సిటీ నుంచి ట్యాంకర్ సిటీగా మార్చారు”.. బెంగళూర్ పరిస్థితికి కాంగ్రెస్ కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: బెంగళూర్ నీటి సంక్షోభాన్ని ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కొన్ని రోజులుగా బెంగళూర్ తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నగర వాసులకు అవసరమైన రోజూ వారీ నీటిలో సగం మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రజలు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లు కూడా అందుబాటులో లేదు. ఈ పరిస్థితిపై ప్రధాని మోడీ ఈ రోజు కాంగ్రెస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Vasuki Indicus: టైటానోబోవా కన్నా పెద్ద పాము ఈ “వాసుకి”.. కచ్లో బయటపడిన అతిపెద్ద పాము శిలాజాలు..
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
‘‘కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం టెక్ సిటీని ట్యాంకర్ సిటీగా మార్చింది.’’ అని దుయ్యబట్టారు. నగరాన్ని ట్యాంకర్ మాఫియాకు వదిలేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రైవేట్ రంగానికి వ్యతిరేకం, పన్ను చెల్లింపుదారులకు వ్యతిరేకం, సంపద సృష్టికి వ్యతిరేకం, కేవలం ఇండియా కూటమి మోడీపైనే ఫోకస్ చేస్తుంది, కానీ నా ఫోకస్ మొత్తం ఇండియా అభివృద్ధి పైన, గ్లోబల్ ఇమేజ్పై ఉందని ప్రధాని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి నేతలు అరిగిపోయిన టేప్ రికార్డర్తో తిరుగుతున్నారని, ఎన్డీయే నేతలు మాత్రం ట్రాక్ రికార్డ్తో తిరుగుతున్నారని, అందుకే మీ ఆశీర్వాదం కోసం బెంగళూర్ వచ్చానని మోడీ చెప్పారు.
బీజేపీకి దక్షిణాదిలో ఎంతో కీలకమైన కర్ణాటక రాష్ట్రంలో ఎంపీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. బెంగళూర్ రూరల్ నుంచి మాజీ ప్రధాని దేవెగౌడ అల్లుడు మంజునాథ్ , బెంగళూరు సౌత్ నుంచి బీజేపీ ఎంపీలు తేజస్వి సూర్య, సెంట్రల్ నుంచి పీసీ మోహన్ అభ్యర్థులు. బెంగళూరు నార్త్ నుంచి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే పోటీ చేస్తున్నారు. ఈ సారి బీజేపీ-జేడీఎస్ కూటమి ఉమ్మడిగా కర్ణాటకలో పోటీ చేస్తోంది.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!