Mahua Moitra: “ప్రశ్నకు డబ్బు” కేసులో టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా.. సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahua Moitra: పార్లమెంట్ లో డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగినట్లు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో అదానీ గ్రూపును టార్గెట్ చేస్తూ పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగారని, ఇందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు, ఖరీదైన గిప్టులు తీసుకున్నట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేస్తూ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఇందులో మోయిత్రా 61 ప్రశ్నలు అడిగితే 50 ప్రశ్నలు అదానీ గ్రూపు గురించే ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఆమెకు సంబంధించిన పార్లమెంట్ లాగిన్ సమాచారాన్ని కూడా సదరు వ్యాపారవేత్తతో పంచుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Read Also: Smriti Irani: సిద్దిపేటకి రైలు ఇచ్చిన ఘనత ప్రధాని మోడీదే..
Also Read
- Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
- MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
- Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి వ్యాపారవేత్త హీరానందనీ అఫిడవిట్ సమర్పించినట్లు వార్తలు రావడంతో మహువా మోయిత్రా సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని కార్యాలయం హీరానందానీపై ఒత్తిడి తీసుకువచ్చి, తెల్లకాగితంపై సంచతం చేయించిందని ట్విట్టర్ ద్వారా ఆరోపిచింది. అఫిడవిట్ విశ్వసనీయతను మహువా ప్రశ్నించారు. ‘సదరు అఫిడవిట్ ఎందుకు అధికారిక లెటర్ హెడ్ రూపంలో ఏదు.. దానిని హీరా నందాని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయలేదు, ప్రత్యేకించి కొన్ని మీడియా సంస్థలకు మాత్రమే ఈ సమాచారం లీక్ అయింది, అదానీని ప్రశ్నించే ధైర్యం చేసే ప్రతీ నేతనను అణిచివేసే కుట్రలో ఇది భాగం’ అని మహుమా ప్రశ్నించారు.
దర్మన్ తండ్రి భారతదేశంలో అతిపెద్ద వ్యాపార సమూహాలలో ఒకదానిని నడుపుతున్నారు, యూపీ, గుజరాత్ లో వారి ఇటీవల ప్రాజెక్టులకు ఉత్తర్ ప్రదేశ్ సీఎం, ప్రధానమంత్రి ప్రారంభించారని ఆమె లేఖలో పేర్కొన్నారు. దర్శన్ ఇటీవల తన వ్యాపార ప్రతినిధి బృందంలో భాగంగా విదేశాలకు ప్రధానితో కలిసి వెళ్లారని ఆమె తెలిపారు. ఇటు వంటి సంపన్న వ్యాపారవేత్తలు నేరుగా పీఎంతో, ప్రధానితో సంబంధాలు కలిగి ఉంటారు, ప్రతిపక్ష ఎంపీ తనకు బహుమతులు ఇవ్వమని ఎందుకు డిమాండ్ చేస్తారు..? అని ఆమె ప్రశ్నించారు. హీరానందనా వాననలను ఒప్పుకున్నట్లయితే అధికారికంగా లేఖను ఎందుకు విడుదల చేయలేదని ఆమె ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
-
Kings and Queens Pub: కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!