Rohit Bal: ముగిసిన రోహిత్ బాల్ అంత్యక్రియలు.. హాజరైన నటులు, ప్రముఖులు
- ముగిసిన రోహిత్ బాల్ అంత్యక్రియలు
- హాజరైన నటులు.. ప్రముఖులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ భారతీయ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ (63) అంత్యక్రియులు ఢిల్లీలోని లోధీ రోడ్ శ్మశానవాటికలో ముగిశాయి. అంత్యక్రియలకు ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సునీల్ సేథీ, నటుడు అర్జున్ రాంపాల్, ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరైన వరుణ్ బహల్, వరుణ్ బహ్ల్, రోహిత్ గాంధీ, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ నటులు సంతాపం వ్యక్తం చేశారు. రోహిత్ బాల్ 63 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో దక్షిణ ఢిల్లీ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి మరణించారు. శనివారం లోధి రోడ్ శ్మశానవాటికలో అతని అంత్యక్రియలు జరిగాయి. అంతకముందు అంతిమ యాత్రలో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: రెండు మూడు రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక
Also Read
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ఇక భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి డిఫెన్స్ కాలనీలో ఆయన నివాసంలో ఉంచారు. అక్కడ పలువురు ప్రముఖులు చివరి నివాళులు అర్పించారు. బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో బాల్కు నివాళులు అర్పించారు. రోహిత్ బాల్తో ఉన్న అనుబంధాలను నటులు గుర్తుచేసుకున్నారు.
ఈ సంవత్సరం అక్టోబర్లో అనన్య పాండే షో-స్టాపర్గా ఉన్న లాక్మే ఫ్యాషన్ వీక్ X FDCI 2024 గ్రాండ్ ఫినాలేలో రోహిత్ బాల్ తన ఫ్యాషన్ డిజైన్లతో ఆకట్టుకున్నారు. వారిద్దరూ కలిసి రన్వేపై నడుస్తున్న ఫొటోను సుస్మితా సేన్ పోస్ట్ చేసింది. “ఎంత లొంగని ఆత్మ & ఎంత మార్గదర్శకుడు!! ప్రశాంతంగా ఉండండి #rohitbal,” అని ఆమె క్యాప్షన్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Cauliflower: క్యాలీఫ్లవర్ తింటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి..
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!