Mayawati: బ్యాలెట్తో ఎన్నికలు నిర్వహిస్తేనే మంచిరోజులొస్తాయి
- బ్యాలెట్తో ఎన్నికలు నిర్వహిస్తేనే మంచిరోజులొస్తాయి
- ఈ బీజేపీ ప్రభుత్వంలో సాధ్యం కాదన్న మాయావతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించినప్పుడే బీఎస్పీకి మంచిరోజులు వస్తాయని ఆ పార్టీ అధినేత మాయావతి వ్యాఖ్యానించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVMలు) బదులుగా బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ అభ్యర్థులు గెలవకుండా నిరోధించడానికి, పార్టీపై దళిత ఓటర్ల నమ్మకాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈవీఎంలను తారుమారు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వంలో బ్యాలెట్ ఎన్నికలు సాధ్యం కాకపోవచ్చునని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Gautam Gambhir: బుమ్రా లేకున్నా ఏం కాదు.. గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also Read
- NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
మాయావతి గురువారం మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా అన్ని రకాల ఎన్నికలు బ్యాలెట్ పత్రాల ద్వారా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలను ట్యాంపిరింగ్ చేయడం వల్లే బీఎస్సీ అభ్యర్థులు గెలవడం లేదని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలన్నీ బ్యాలెట్ పత్రాల్లో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయని, కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున అది సాధ్యం కాదన్నారు. బీఎస్పీ మద్దతుదారులు నిరుత్సాహపడొద్దని భవిష్యత్ ఉందని సూచించారు. ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్పై మాయావతి విమర్శలు గుప్పించారు. దళితుల సంక్షేమం మరియు సాధికారత గురించి ఆయనకు ఆందోళన ఉంటే.. ప్రత్యేక పార్టీని నడపడానికి బదులుగా బీఎస్పీలో చేరాలని సూచించారు. ఆజాద్ దళితులను విభజించి బీఎస్పిని బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. చిన్న పార్టీలుగా ఏర్పడి.. అనంతరం పెద్ద పార్టీలకు మద్దతు ఇస్తున్నారని.. దీంతో దళితులకు న్యాయం జరగడం లేదన్నారు.
ఇది కూడా చదవండి: Story Board: రియల్ ఎస్టేట్ ఇప్పట్లో లేవదా..? భూముల ధరలు పడిపోయాయి..? అసలు కారణాలేంటి?
తాజావార్తలు
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..