Mayawati: బ్యాలెట్తో ఎన్నికలు నిర్వహిస్తేనే మంచిరోజులొస్తాయి
- బ్యాలెట్తో ఎన్నికలు నిర్వహిస్తేనే మంచిరోజులొస్తాయి
- ఈ బీజేపీ ప్రభుత్వంలో సాధ్యం కాదన్న మాయావతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించినప్పుడే బీఎస్పీకి మంచిరోజులు వస్తాయని ఆ పార్టీ అధినేత మాయావతి వ్యాఖ్యానించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVMలు) బదులుగా బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ అభ్యర్థులు గెలవకుండా నిరోధించడానికి, పార్టీపై దళిత ఓటర్ల నమ్మకాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈవీఎంలను తారుమారు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వంలో బ్యాలెట్ ఎన్నికలు సాధ్యం కాకపోవచ్చునని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Gautam Gambhir: బుమ్రా లేకున్నా ఏం కాదు.. గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also Read
- Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
- FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
- Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
- Rahul Gandhi: హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదం.. ఎఫ్ఐఆర్కు రాహుల్ గాంధీ డిమాండ్
మాయావతి గురువారం మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా అన్ని రకాల ఎన్నికలు బ్యాలెట్ పత్రాల ద్వారా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలను ట్యాంపిరింగ్ చేయడం వల్లే బీఎస్సీ అభ్యర్థులు గెలవడం లేదని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలన్నీ బ్యాలెట్ పత్రాల్లో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయని, కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున అది సాధ్యం కాదన్నారు. బీఎస్పీ మద్దతుదారులు నిరుత్సాహపడొద్దని భవిష్యత్ ఉందని సూచించారు. ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్పై మాయావతి విమర్శలు గుప్పించారు. దళితుల సంక్షేమం మరియు సాధికారత గురించి ఆయనకు ఆందోళన ఉంటే.. ప్రత్యేక పార్టీని నడపడానికి బదులుగా బీఎస్పీలో చేరాలని సూచించారు. ఆజాద్ దళితులను విభజించి బీఎస్పిని బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. చిన్న పార్టీలుగా ఏర్పడి.. అనంతరం పెద్ద పార్టీలకు మద్దతు ఇస్తున్నారని.. దీంతో దళితులకు న్యాయం జరగడం లేదన్నారు.
ఇది కూడా చదవండి: Story Board: రియల్ ఎస్టేట్ ఇప్పట్లో లేవదా..? భూముల ధరలు పడిపోయాయి..? అసలు కారణాలేంటి?
తాజావార్తలు
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!