EC-West bengal: ఎన్నికల వేళ ఈసీ కొరడా.. బెంగాల్లో ఏడుగురు ఎన్నికల అధికారులు తొలగింపు
- ఎన్నికల వేళ ఈసీ కొరడా
- బెంగాల్లో ఏడుగురు ఎన్నికల అధికారులు తొలగింపు
- ‘సర్’లో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం అవుతున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్లక్ష్యంపై కొరడా ఝుళిపించింది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఏడుగురు అధికారులను సస్పెండ్ చేసింది. అధికారులపై తీవ్రమైన దుష్ప్రవర్తన, విధి నిర్వహణలో నిర్లక్ష్యం, ‘‘SIR’’ విషయంలో అధికారుల దుర్వినియోగంపై కీలక మైన ఆధారాలను సేకరించింది. దీంతో 1950 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 13CC కింద అధికారులను సస్పెండ్ చేసింది. తక్షణమే ఎలాంటి ఆలస్యంగా లేకుండా అధికారులపై చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Bill Gates Flight Delay: బిల్గేట్స్ ఫ్లైట్ ల్యాండింగ్లో ఇబ్బందులు.. విజయవాడ చుట్టూ చక్కర్లు కొడుతున్న విమానం!
Also Read
- TMC Crisis: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. రూ. 440 కోట్లు ఫ్రీజ్..
- Sabang Port: మోదీ వ్యూహంతో చైనాకు చెక్.. సబాంగ్ పోర్టు భారత్కు ఎందుకు కీలకం?
- Abhijeet Dipke: ఓ వైపు ఆమరణ నిరాహార దీక్ష.. మరోవైపు నూడుల్స్, పకోడీలు తింటున్న CJP వ్యవస్థాపకుడు!
- Tamil Nadu: కరూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వోద్యోగాలు.. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో సవాల్
నివేదికల ప్రకారం.. సస్పెండ్ చేయబడిన అధికారుల్లో ముర్షిదాబాద్లోని సంసేర్గంజ్కు చెందిన AERO డాక్టర్ సఫీ ఉర్ రెహమాన్, ఫరక్కాకు చెందిన AERO నితీష్ దాస్ ఉన్నారు. మైనాగురికి చెందిన డాలియా రే చౌదరి, సుతి బ్లాక్కు చెందిన SK ముర్షిద్ ఆలం కూడా సస్పెండ్ అయ్యారు. అలాగే దక్షిణ 24 పరగణాలలోని కానింగ్ పుర్బో నియోజకవర్గానికి చెందిన AROలు సత్యజిత్ దాస్, జోయ్దీప్ కుండులను కూడా సస్పెండ్ చేశారు. జాయింట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (BDO), డెబ్రా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ARO దేబాషిష్ బిశ్వాస్పై కూడా చర్యలు తీసుకున్నారు. ఈ అధికారులపై తీవ్ర నిర్లక్ష్యం, ఎన్నికల చట్టాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ కమిషన్కు నిరూపితమైన ఫిర్యాదులు అందాయి. దర్యాప్తు తర్వాత తక్షణ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Tarique Rahman: బంగ్లాదేశ్ ప్రధానిగా రేపు తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ఓం బిర్లా
SIR ప్రక్రియలో ఏదైనా నిర్లక్ష్యం లేదా ఏకపక్షతను సహించబోమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రాష్ట్రంలో నిష్పాక్షికమైన ఎన్నికలు జరిగేలా చూసేందుకు కమిషన్ ఈ చర్య ఒక ప్రధాన హెచ్చరికగా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
TMC Crisis: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. రూ. 440 కోట్లు ఫ్రీజ్..
-
Fauzi Shoot: షాకింగ్ : ఫౌజీ షూటింగ్లో నటుడ్ని కాటేసిన విష పురుగు?
-
Anil Kumble: “భారత్ పూర్తిగా లొంగిపోయింది”.. టీమిండియా ఘోర పరాజయంపై మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Lenin : లెనిన్’తో నాలుగు డబ్బింగ్ సినిమాల పోటీ!
-
Tollywood: కైపెక్కించే భామలు కావాలంటే టాలీవుడ్ చూపు ఇంకా అటు వైపే!
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..