EC-West bengal: ఎన్నికల వేళ ఈసీ కొరడా.. బెంగాల్లో ఏడుగురు ఎన్నికల అధికారులు తొలగింపు
- ఎన్నికల వేళ ఈసీ కొరడా
- బెంగాల్లో ఏడుగురు ఎన్నికల అధికారులు తొలగింపు
- ‘సర్’లో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం అవుతున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్లక్ష్యంపై కొరడా ఝుళిపించింది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఏడుగురు అధికారులను సస్పెండ్ చేసింది. అధికారులపై తీవ్రమైన దుష్ప్రవర్తన, విధి నిర్వహణలో నిర్లక్ష్యం, ‘‘SIR’’ విషయంలో అధికారుల దుర్వినియోగంపై కీలక మైన ఆధారాలను సేకరించింది. దీంతో 1950 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 13CC కింద అధికారులను సస్పెండ్ చేసింది. తక్షణమే ఎలాంటి ఆలస్యంగా లేకుండా అధికారులపై చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Bill Gates Flight Delay: బిల్గేట్స్ ఫ్లైట్ ల్యాండింగ్లో ఇబ్బందులు.. విజయవాడ చుట్టూ చక్కర్లు కొడుతున్న విమానం!
Also Read
- Modi-Trump: మోడీ మంచి మిత్రుడు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.. ట్రంప్ ప్రశంసల వర్షం
- Ilhan Omar: జాతి నిర్మూలనలో 8వ దశకు చేరింది.. భారత్పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సంచలన వ్యాఖ్యలు
- Supreme Court: ‘సైబర్ నేరగాళ్లు పరాన్నజీవులు’’.. నిందితులు జైల్లో ఉండడమే ఉత్తమమన్న సూర్యకాంత్
- Fraud: షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. లాభాలు చూపిస్తామంటూ బురిడీ..
నివేదికల ప్రకారం.. సస్పెండ్ చేయబడిన అధికారుల్లో ముర్షిదాబాద్లోని సంసేర్గంజ్కు చెందిన AERO డాక్టర్ సఫీ ఉర్ రెహమాన్, ఫరక్కాకు చెందిన AERO నితీష్ దాస్ ఉన్నారు. మైనాగురికి చెందిన డాలియా రే చౌదరి, సుతి బ్లాక్కు చెందిన SK ముర్షిద్ ఆలం కూడా సస్పెండ్ అయ్యారు. అలాగే దక్షిణ 24 పరగణాలలోని కానింగ్ పుర్బో నియోజకవర్గానికి చెందిన AROలు సత్యజిత్ దాస్, జోయ్దీప్ కుండులను కూడా సస్పెండ్ చేశారు. జాయింట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (BDO), డెబ్రా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ARO దేబాషిష్ బిశ్వాస్పై కూడా చర్యలు తీసుకున్నారు. ఈ అధికారులపై తీవ్ర నిర్లక్ష్యం, ఎన్నికల చట్టాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ కమిషన్కు నిరూపితమైన ఫిర్యాదులు అందాయి. దర్యాప్తు తర్వాత తక్షణ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Tarique Rahman: బంగ్లాదేశ్ ప్రధానిగా రేపు తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ఓం బిర్లా
SIR ప్రక్రియలో ఏదైనా నిర్లక్ష్యం లేదా ఏకపక్షతను సహించబోమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రాష్ట్రంలో నిష్పాక్షికమైన ఎన్నికలు జరిగేలా చూసేందుకు కమిషన్ ఈ చర్య ఒక ప్రధాన హెచ్చరికగా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Rohit Sharma: సచిన్, కోహ్లీ సరసన రోహిత్ శర్మ.. 14 వేల క్లబ్లోకి చేరిన ఐదో భారతీయుడు..
-
Modi-Trump: మోడీ మంచి మిత్రుడు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.. ట్రంప్ ప్రశంసల వర్షం
-
AP Doctors: విధులకు గైర్హాజరైన 43 మoది డాక్టర్ల డిస్మిస్.. మరో 34 మంది రాజీనామా..
-
Ragi Pindi Upma: డయాబెటిస్, వెయిట్ లాస్ కోసం బెస్ట్ బ్రేక్ఫాస్ట్.. రాగి ఉప్మాను సింపుల్గా ఇలా చేసుకోండి!
-
Ragi Barfi : ఈ ఒక్క స్వీట్ తింటే ఎముకలకు కొండంత బలం.. నోరూరించే రాగి బర్ఫీ సీక్రెట్ రెసిపీ!
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!