Eknath Shinde: మహారాష్ట్ర సీఎం సంచలన నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో కొత్తగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఏక్ నాథ్ షిండే సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో తమిళనాడు సీఎం స్టాలిన్ తీసుకున్న తరహాలోనే తన కాన్వాయ్ కి ప్రత్యేక ప్రోటోకాల్ అవసరం లేదని ఆయన రాష్ట్ర పోలీసులకు ఆదేశాలిచ్చారు. వీఐపీల కన్నా సమాన్యుడికి ప్రాధాన్యత ఇవ్వాలని.. తన కాన్వాయ్ కోసం బందోబస్లు అవసరం లేదని మహారాష్ట్ర పోలీసులకు ఆదేశించారు. రాష్ట్ర డీజీపీ రజీనీష్ సేథ్, ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ తో చర్చించిన తర్వాత సీఎం ఏక్ నాథ్ షిండే ఈ నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్ కు ఎలాంటి పోలీస్ బందోబస్త్ ఉండకూడని.. ఇది సామాన్యుల కష్టాలను, సమస్యలను తెలుసుకోవడంలో జాప్యం చేస్తుందని సీఎం ఏక్ నాథ్ షిండే అన్నారని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ఓ ప్రకటనలో వెల్లడించింది.
Read Also: Gurpreet Kaur: పెళ్లయిన తర్వాత రోజే సీఎం భార్య ట్విట్టర్ ఖాతా బ్లాక్.. ఎందుకంటే..
Also Read
- Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
- Ujjain: 170 ఏళ్ల హనుమంతుడి విగ్రహం.. రెండు రోజులు ప్రయత్నించినా అంగుళం కూడా కదల్లేదు!
- Assam Murder Case: ఫ్రిజ్లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
ఇది సామాన్యుల ప్రభుత్వం కాబట్టి వారికి వీఐపీల కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని.. షిండే అన్నారు. ప్రత్యేక ప్రోటోకాల్ వల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని.. ప్రజల దినచర్యకు అంతరాయం కలుగుతుందని.. ఇది పోలీసులపై భారం పడేలా చేస్తుందని ఆయన అన్నారు. శివసేనలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండేకు మద్దతు తెలపడంతో బీజేపీ సహకారంలో ఏక్ నాథ్ షిండే మహారాష్ట్ర సీఎం పదవిని అధిష్టించారు. తాజాగా థానే, నవీ ముంబై, కళ్యాణ్ డోంబివాలి నగరాల కార్పొరేటర్లు సీఎం ఏక్ నాథ్ షిండేకు వర్గానికి మద్దతు తెలిపారు. 122 మంది కార్పొరేటర్లు ఉన్న కళ్యాణ్ డోంబివాలి మున్సిపల్ కార్పొరేషన్ లో 84 మంది శివసేన కార్పొరేటర్లు ఉంటే 40 మంది,111 మంది ఉన్న నవీ ముంబై కార్పొరేషన్ లో 38 మంది శివసేన కార్పొరేటర్లలో 32 మంది షిండేకు మద్దతు తెలిపారు. థానే మున్సిపల్ కార్పొరేషన్ లో 67 మంది శివసేన కార్పొరేటర్లలో 66 మంది షిండే వర్గానికి మద్దతు తెలిపారు.
తాజావార్తలు
-
Fauji vs Spirit: రిలీజ్కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
-
Free Electricity: గుడ్న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
-
Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఐటీ రంగాన్ని ఊపేస్తున్న GPT-6 Astra.. బీటెక్ ఫ్రెషర్లకు ఏఐ బిగ్ అలర్ట్..
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!