JDS: బీజేపీ కూటమిలోకి జేడీఎస్.. రేపు చేరే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JDS: మాజీ ప్రధాని దేవెగౌడ పార్టీ జనతా దళ్ సెక్యులర్(జేడీఎస్) రేపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కర్ణాటక మాజీ సీఎం, దేవెగౌడ కొడుకు కుమారస్వామి గురువారం పార్లమెంట్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైనట్లు తెలుస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఇప్పటికే ఈ దిశగా సీట్ల పంపకాలపై కూడా ఇరు పార్టీలు ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Read Also: Karnataka: మణికట్టు కోసుకున్న 14 మంది విద్యార్థినులు.. అధికారులకు అంతుచిక్కని ఉదంతం..
Also Read
- Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?
- Tamilnadu: చీలిక దిశగా ఏఐఏడీఎంకే.. ఎమ్మెల్యేల తిరుగుబావుటా తప్పదా! కారణమిదేనా?
- Maharashtra: మోడీ పిలుపు.. ఫడ్నవిస్ అమలు.. ఇకపై ఈ-వాహనాలే వినియోగించాలని ఆదేశాలు
- Bengal: సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
శుక్రవారం దేవెగౌడ, కుమారస్వామి ఇద్దరూ ప్రధాని నరేంద్రమోడీని కలిసే అవకాశం ఉంది. ఈ భేటీ తరువాత నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్(ఎన్డీయే)లోకి జేడీఎస్ చేరుతున్నట్లు వార్త వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 28 ఎంపీ సీట్లు ఉన్నాయి. దక్షిణాదిలో కేవలం ఒక్క కర్ణాటకలోనే బీజేపీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో కర్ణాటకలో మెజారిటీ ఎంపీ స్థానాలను బీజేపీ దక్కించుకుంది. ఈ సారి కూడా ఆ రాష్ట్రంలో ఎంపీ సీట్లను దక్కించుకోవాలని చూస్తోంది.
ఇదిలా ఉంటే ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధింది, బీజేపీని గద్దె దించింది. ముఖ్యంగా కింగ్ మేకర్ గా ఉన్న జేడీఎస్ పార్టీ గణనీయంగా ఓట్ షేర్, సీట్లను కోల్పోయింది. కేవలం 19 స్థానాలకే పరిమితమైంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీతో వెళ్తేనే పార్టీ, ఓట్ షేర్ మిగులుతుందని జేడీఎస్ భావిస్తోంది. తమకు జేడీఎస్ ఓట్ షేర్ కూడా కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది.
- Tags
- bjp
- congress
- Deve Gowda
- JDS
- karnataka
తాజావార్తలు
-
Ittehad-ul-Mujahideen: పాక్ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!
-
Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?
-
Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
-
Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి
-
Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?