వాయు కాలుష్యం ఎఫెక్ట్… వారి ఖాతాల్లో రూ.5వేలు జమ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కారణంగా గతంలో భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు వారికి మరో కష్టం వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో భవన నిర్మాణాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో భవన నిర్మాణాలపై ఆధారపడ్డ కార్మికులు కుటుంబాలు కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ మేరకు వీరిని ఆదుకోవాలని కేజ్రీవాల్ సర్కారు నిర్ణయించింది.
Read Also: ఆస్పత్రిలో చేరిన అన్నా హజారే
Also Read
- Manipur: మణిపూర్లో ఉగ్రవాదుల ఘాతుకం.. ఇద్దరు జవాన్లు మృతి..
- PoK Protest: ప్లీజ్ మాకు సాయం చేయండి.. భారత్ను వేడుకుంటున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్..
- Gold Ring: తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన బంగారపు ఉంగరం.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
- Taj Mahal: తాజ్మహల్పై అలహాబాద్ హైకోర్టు కీలక విచారణ.. కేంద్రానికి నోటీసులు
వాయు కాలుష్యం కారణంగా భవన నిర్మాణ పనులు ఆపి వేయడం వల్ల ఉపాధి కోల్పోయిన కాలానికి లేబర్ సెస్ కింద వసూలు చేసిన నిధులను కార్మికులకు చెల్లింపులు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో భవన నిర్మాణ కార్మికుల ఒక్కొక్కరి ఖాతాల్లో రూ. 5 వేలు జమ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లుగా సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. కార్మికులకు జరగిన నష్టాన్ని తీర్చేందుకు కనీస వేతనాల ప్రకారం నష్టపరిహారం కూడా అందిస్తామని వెల్లడించారు. కాగా వాయు కాలుష్యం కారణంగా కొన్ని రోజుల పాటు స్కూళ్లను మూసివేయాలని, ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ చేయాలని ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
I have given an order today to deposit Rs 5,000 each in bank accounts of construction workers in view of a ban on construction activities due to air pollution. We will also provide compensation to workers for their loss according to their minimum wages: Delhi CM Arvind Kejriwal pic.twitter.com/muD7PBvzXr
— ANI (@ANI) November 25, 2021
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!