ధర్బంగా బ్లాస్ట్ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధర్బంగా బ్లాస్ట్ రిమాండ్ రిపోర్ట్ కీలక అంశాలు వెలుగు చూశాయి. అయితే ఆ ఇద్దరు ఉగ్రవాదులను ఎన్ఐఏ కోర్ట్ లో హాజరు పరచగా.. అనంతరం రిమాండ్ కు తరలించారు. ధర్బంగా బ్లాస్ట్ కేసుల నిందితుల రిమాండ్ రిపోర్ట్ లో నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్ లకు పాకిస్థాన్ ఐఎస్ఐ తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. లష్కరే తోయిబా కు చెందిన ముఖ్యనేత ఆదేశాల మేరకే హైద్రాబాద్ కు వచ్చారు మాలిక్ బ్రదర్స్. సికింద్రాబాద్ ధర్బంగా ఎక్స్ప్రెస్ లో బాంబు పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్రపన్నారు. పాకిస్థాన్ ఇంటలిజెన్స్ ఐఎస్ఐ ముఖ్య నేత ఇక్బాల్ ఈ వ్యూహ రచన చేసాడు.
2012 లో పాకిస్థాన్ వెళ్లిన ఇమ్రాన్ మాలిక్ ను ఉగ్ర కుట్ర కు శిక్షణ ఇచ్చారు ఇక్బాల్. మాలిక్ సోదరులతో పాటు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సలీం, ఖాఫిల్ కు కూడా ఇక్బాల్ శిక్షణ ఇచ్చాడు. 2016 లో ఈ నలుగురు దుబాయ్ కి వెళ్లినట్టు గుర్తించిన ఎన్ఐఏ ఇక్బాల్ తో తరచూ సోషల్ మీడియా లో సంభాషణ చేస్తూనే ఉన్నారు ఇమ్రాన్ మాలిక్. బాంబ్ తయారీలో రసాయనాల వాడకం పై యూ ట్యూబ్ లో వీడియోల లింక్ ను ఇమ్రాన్ కు పంపిన ఇక్బాల్… పేలుడు కు సల్ఫ్యూరిక్ గా యాసిడ్,నైట్రిక్ యాసిడ్, వైట్ షుగర్ ఉపయోగించారు మాలిక్ బ్రదర్స్. హైద్రాబాద్ లోని చిక్కడ పల్లి, హాబీబీనగర్ లో ముడిసరుకులు కొన్న మాలిక్ బ్రదర్స్… మొదట ఇంట్లో ట్రైల్స్ నిర్వచించారు ఉగ్రవాదులు.
Also Read
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
అయితే ఈ ట్రైల్స్ సక్సెస్ కావడంతో ఒక టానిక్ సీసా లో రసాయనాలతో మూడింటిని ఉపయోగించి పార్సిల్ లో అమర్చిన మాలిక్ సోదరులు… 16 గంటల లోపు ట్రైన్ లో పేలుడు జరిగేలా స్కెచ్ వేశారు. పేలుడు రసాయనాన్ని 50 మిలి లీటర్ల పెట్టడంతో పెద్ద గా భారీ కుట్ర ఫెయిల్ అయ్యింది. దర్భంగా స్టేషన్ లో పార్సిల్ దించే సమయంలో పార్సిల్ కింద పడటంతో పేలుడు సంభవించింది. పార్శిల్ పంపిన వ్యక్తి పేరు సుఫియాన్ పాన్ కార్డ్ ను వాట్సప్ లో ఇమ్రాన్ కు పంపిన ఇక్బాల్… హైదరాబాధ్ మల్లేపల్లిలో నివాసం ఏర్పచుకున్నారు మాలిక్ ఉగ్రవాద సోదరులు. భారీ పేలుడుకు ముందు ఇది శాంపిల్ కుట్రనా అనే అనుమనాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఐఏ దృష్టి మలిచి మరో విధ్వంసం కు ప్లాన్ చేస్తున్నారా అనే అనుమానాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
-
Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
-
Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!