Maharashtra: ఉత్కంఠ.. రేపు అమిత్ షాతో ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే భేటీ..
- రేపు అమిత్ షాతో ఫడ్నవీస్, షిండే భేటీ..
- భేటీ తర్వాత సీఎంపై క్లారిటీ..
- సీఎం పోస్టుపై మహా ఉత్కంఠ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. శనివారం వెలువడిని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 288 స్థానాలకు గానూ ఏకంగా 233 సీట్లను గెలుచుకుంది. బీజేపీ 132 స్థానాలు గెలుచుకుని మరోసారి మహారాష్ట్రలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయితే, ఫలితాలు వచ్చి నాలుగు రోజలు అవుతున్నా.. సీఎం ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
Read Also: Peanut Allergy: “పల్లీలు” యువతి ప్రాణం తీశాయి.. డేట్ కోసం వెళ్లి అనూహ్యంగా మృతి..
Also Read
బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు శివసేన చీఫ్, మాజీ సీఎం ఏక్నాథ్ షిండే సీఎం రేసులో ముందు వరసలో ఉన్నారు. తాజాగా సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకునేందుకు మహాయుతికి చెందిన ముగ్గురు నేతలు రేపు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్ షాని కలవనున్నారు. ఈ భేటీ అనంతరం సీఎం ఎవరనేదానిపై క్లారిటీ వస్తుందని మహాయుతి కూటమి నేతలు చెబుతున్నారు. బీజేపీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ఉండాలని కోరుకుంటుంటే, మాజీ సీఎం ఏక్నాథ్ షిండే తనకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!