Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Covid 19 Effect Tourism Bus Owner Sell 20 Buses

Covid Effect: బ‌స్సుల‌ను ఇలా అమ్మేస్తున్నారు…

Published Date :February 13, 2022 , 6:38 pm
By NTV WebDesk
Covid Effect: బ‌స్సుల‌ను ఇలా అమ్మేస్తున్నారు…
  • Follow Us :
  • google news
  • dailyhunt

క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. 2020 నుంచి దేశాన్ని మ‌హమ్మారి ప‌ట్టిపీడిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా కార‌ణంగా చాలా రంగాలు దెబ్బ‌తిన్నాయి. అందులో ప‌ర్యాట‌క రంగం కూడా ఒక‌టి. క‌రోనా కార‌ణంగా ప‌ర్యాట‌క రంగం భారీగా దెబ్బ‌తిన్న‌ది. దీనిపై ఆధార‌ప‌డిన వేలాది మంది పూర్తిగా న‌ష్ట‌పోయారు. ఇలా న‌ష్ట‌పోయిన వారిలో కేర‌ళ‌కు చెందిన రాయ్ టూరిజం కూడా ఒక‌టి. రాయ్ టూరిజంకు 20 టూరిస్ట్ బ‌స్సులు ఉన్నాయి. క‌రోనా కార‌ణంగా న‌ష్టాలు రావ‌డంతో బ‌స్సుల‌ను అమ్మేయ్యాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

Read: Concept Restaurant: ఆక‌ట్టుకుంటున్న ఖైదీ బిర్యానీ… ఎగ‌బ‌డుతున్న ఆహార‌ప్రియులు…

బ‌స్సుల‌ను తుక్కుగా భావించి కిలో రూ. 45 చొప్పున అమ్మేసిన‌ట్లు జోసెఫ్ పేర్కొన్నారు. క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ ప్ర‌స్తుతం బ‌స్సులు తిరుగుతున్నా అంతంత‌మాత్రంగానే ఉంద‌ని, వారం రోజుల వ్య‌వ‌ధిలో కేవలం మూడు బ‌స్సులు మాత్ర‌మే మున్నార్ ట్రిప్‌కు వెళ్లొచ్చాయ‌ని అన్నారు. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో బ‌స్సుల‌ను అమ్మేస్తున్న‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • corona
  • Covid 19
  • Kerala
  • tourism

తాజావార్తలు

  • Shashi Tharoor: పాక్-అమెరికా రిలేషన్ ఇదేనా..? మధ్యవర్తిత్వంపై థరూర్ సెటైర్లు..

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Abhishek Sharma History: పవర్‌ప్లేలో పవర్‌ హిట్టింగ్‌.. అభిషేక్‌ శర్మ నయా హిస్టరీ!

  • Pawan Kalyan: పవన్ విడాకులపై స్టాండప్ కమెడియన్ దారుణ కామెంట్స్… ఫ్యాన్స్ ఫైర్!

  • Iran Ship Tax: హోర్ముజ్ జలసంధిలో నయా వార్.. ఇరాన్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తున్న ఈయూ, అరబ్ దేశాలు!

ట్రెండింగ్‌

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions