Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Covid 19 Effect Tourism Bus Owner Sell 20 Buses

Covid Effect: బ‌స్సుల‌ను ఇలా అమ్మేస్తున్నారు…

Published Date :February 13, 2022 , 6:38 pm
By NTV WebDesk
Covid Effect: బ‌స్సుల‌ను ఇలా అమ్మేస్తున్నారు…
  • Follow Us :
  • google news
  • dailyhunt

క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. 2020 నుంచి దేశాన్ని మ‌హమ్మారి ప‌ట్టిపీడిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా కార‌ణంగా చాలా రంగాలు దెబ్బ‌తిన్నాయి. అందులో ప‌ర్యాట‌క రంగం కూడా ఒక‌టి. క‌రోనా కార‌ణంగా ప‌ర్యాట‌క రంగం భారీగా దెబ్బ‌తిన్న‌ది. దీనిపై ఆధార‌ప‌డిన వేలాది మంది పూర్తిగా న‌ష్ట‌పోయారు. ఇలా న‌ష్ట‌పోయిన వారిలో కేర‌ళ‌కు చెందిన రాయ్ టూరిజం కూడా ఒక‌టి. రాయ్ టూరిజంకు 20 టూరిస్ట్ బ‌స్సులు ఉన్నాయి. క‌రోనా కార‌ణంగా న‌ష్టాలు రావ‌డంతో బ‌స్సుల‌ను అమ్మేయ్యాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

Read: Concept Restaurant: ఆక‌ట్టుకుంటున్న ఖైదీ బిర్యానీ… ఎగ‌బ‌డుతున్న ఆహార‌ప్రియులు…

Also Read

  • Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర పేలుడు..ముగ్గురు జవాన్లు మృతి..
  • Bengal Election Results: దీదీ కోటలో కమలం వికసిస్తుందా? ఎగ్జిట్ పోల్స్‌లో హోరాహోరీ పోరు!
  • Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్‌లో హింస..
  • Air India to Cut Flights: ఎయిర్‌ ఇండియా సంచలన నిర్ణయం..! వేరే దారి లేదు మరి..

బ‌స్సుల‌ను తుక్కుగా భావించి కిలో రూ. 45 చొప్పున అమ్మేసిన‌ట్లు జోసెఫ్ పేర్కొన్నారు. క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ ప్ర‌స్తుతం బ‌స్సులు తిరుగుతున్నా అంతంత‌మాత్రంగానే ఉంద‌ని, వారం రోజుల వ్య‌వ‌ధిలో కేవలం మూడు బ‌స్సులు మాత్ర‌మే మున్నార్ ట్రిప్‌కు వెళ్లొచ్చాయ‌ని అన్నారు. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో బ‌స్సుల‌ను అమ్మేస్తున్న‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • corona
  • Covid 19
  • Kerala
  • tourism

తాజావార్తలు

  • Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర పేలుడు..ముగ్గురు జవాన్లు మృతి..

  • Bengal Election Results: దీదీ కోటలో కమలం వికసిస్తుందా? ఎగ్జిట్ పోల్స్‌లో హోరాహోరీ పోరు!

  • Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’

  • Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్‌లో హింస..

  • Kiara: యష్’తో అప్పుడు ఇష్టమై చేశా కానీ… ఆ సీన్లు ఇప్పుడు కట్ చేయండి ప్లీజ్!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions