Assembly By Poll Result: కొనసాగుతున్న బైపోల్ ఓట్ల లెక్కింపు..
- 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ ఉప ఎన్నిక స్థానాలకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు..
- పశ్చిమ బెంగాల్ 4.. హిమాచల్ ప్రదేశ్ 3.. ఉత్తరాఖండ్ 2తో పాటు..
- బీహర్.. తమిళనాడు.. పంజాబ్.. మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి ఓట్ల లెక్కింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assembly By Poll Result: బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జూలై 10వ తేదీన జరిగిన ఉప ఎన్నికలు జరిగాయి. కాగా, ఇవాళ (శనివారం) ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన ఈ ఎలక్షన్స్ పై దేశంలో ఆసక్తి నెలకొంది. ఈ 13 అసెంబ్లీ స్థానాల్లో తమ విజయంపై అటు ఎన్డీయే ఇటు ఇండియా కూటమి ఎంతగానో ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తుంది.
Read Also: Nigeria : కూలిన రెండంతస్తుల పాఠశాల భవనం.. 22 మంది విద్యార్థులు మృతి, 132 మందికి గాయాలు
Also Read
- Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
- VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
కాగా, పశ్చిమ బెంగాల్లో నాలుగు అసెంబ్లీ స్థానాలు మణిక్తలా, రణఘాట్ సౌత్, బాగ్దా, రాయ్గంజ్ లకు సంబంధించిన ఉప ఎన్నికల ఫలితాలు నేటి మధ్యాహ్నం వరకు వెలువడనున్నాయి. 2021లో మణిక్తలా మినహా మిగిలిన మూడు స్థానాల్లో బీజేపీ గెలిచింది. అలాగే, మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లా అమర్వాడ అసెంబ్లీ స్థానానికి జరిగిన బై పోల్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇక్కడ 78. 71 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక, ఉత్తరాఖండ్లోని మంగళూరు అసెంబ్లీ ఉప ఎన్నికలో 68.24 శాతం, బద్రీనాథ్లో 51.43 శాతం ఓటింగ్ నమోదైంది.. ఈ స్థానాలకు సైతం ఓట్ల లెక్కింపు కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. దీంతో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య బీహార్లోని రూపాలి అసెంబ్లీ స్థానానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ఉప ఎన్నికల్లో 57 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశంలోని ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజక వర్గాలకు బై ఎలక్షన్స్ జరిగాయి. ఈ బైల్ పోల్ ఓట్లు లెక్కింపు ఈరోజు 8 గంటల నుంచి కొనసాగుతుంది.
తాజావార్తలు
-
IPL 2026: ప్లేఆఫ్స్ మిస్.. ఐపీఎల్లో ఈ ముగ్గురు కెప్టెన్లకు గండం!
-
MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!