sunitha krishnan: టెలిగ్రామ్, పేటీఎం, ఫోన్పే యాప్లపై చర్యలు తీసుకోవాలి.. సునీతాకృష్ణన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: దశాబ్ద కాలంగా సాంకేతికత చాల అభివృద్ధి చెందింది. పెరిగిన సాంకేతికతను కొందరు మంచికి వినియోగించుకుంటుంటే మరి కొందరు మాత్రం విజ్ఞానాన్ని వినాశనానికి ఉపయోగిస్తున్నారు. చిన్న పిల్లలు అని కనికరం లేకుండా అశ్లీల చిత్రాలను తీసి సోషల్ మీడియా వేదికగా విక్రయిస్తున్నారు. ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ పైన స్పందించారు బాలల హక్కుల కార్యకర్త సునీతాకృష్ణన్. వివరాలలోకి వెళ్తే.. సునీతాకృష్ణన్ మంగళవారం డీజీపీ అంజనీకుమార్కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో టెలిగ్రామ్ యాప్ లో విచ్చలవిడిగా బాలల అశ్లీల(చైల్డ్ పోర్నోగ్రఫీ) వీడియోలు విక్రయిస్తున్నారని.. అందుకు గాను పేటీఎం, ఫోన్పేలలో రూ.50 చెల్లిస్తే చాలు బాలల అశ్లీల వీడియోల లింకులు పంపుతున్నారని.. ఆ వీడియోల్లో ఉన్న చిన్నారుల్లో.. భారత్కు చెందినవారు కూడా ఉన్నట్లు కనిపిస్తోంది పేర్కొన్నారు.
Read also:BJP: రాష్ట్ర ఎన్నికలపై పాకిస్తాన్ కూడా కన్నేసింది.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Modi Cabinet Decisions: 7 ప్రతిపాదనలకు గ్రీన్సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
- Delimitation bill: ఇండియా కూటమికి షాక్.. డీలిమిటేషన్ బిల్లుకు ఎన్సీపీ సపోర్ట్..
- Noida: నోయిడాలో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
కాగా తాను ఎవరో చెప్పింది విని ఫిర్యాదు చేయడం లేదని.. స్వయంగా మారుపేరుతో ‘గరల్స్ అండ్ బాయ్స్’ అనే చానల్లో చేరానని.. అనంతరం ఆ చానల్లో చిన్నారుల అశ్లీల దృశ్యాల అమ్మకంపై ప్రకటనలను చూసాను అని వెల్లడించారు. అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి విక్రేతను చాటింగ్లో సంప్రదించగా.. ఫోన్పే /పేటీఎంలో రూ.50 పంపమన్నారు అని.. డబ్బులు పంపిన తరువాత అశ్లీల వీడియోల లింకులు ఇచ్చారు అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఆ చానల్లో 31వేల మంది సభ్యులున్నారు అని తెలిపారు. డీజీపీ టెలిగ్రామ్, పేటీఎం, ఫోన్పే యాప్లపై వెంటనే చర్యలు చర్యలు తీసుకోవాలని.. బాలల దినోత్సవం రోజున ఇస్తున్న ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించాలని కోరారు. అయితే ఈ విషయం పైన టెలిగ్రామ్ కూడా స్పందించింది. ఈ తరహా చర్యలను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అందుకుగాను ‘స్టాప్ చైల్డ్ అబ్యూస్’ అనే చానల్ను ఏర్పాటు చేసి, తమకు వచ్చిన ఫిర్యాదుల మేరకు రోజుకు 2000-3000 చానల్స్, గ్రూప్లను తొలగిస్తున్నట్లు వివరించింది.
తాజావార్తలు
-
Modi Cabinet Decisions: 7 ప్రతిపాదనలకు గ్రీన్సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
-
Kiran Abbavaram: నన్ను తిట్టారు.. కొట్టారు.. తన్నారు! కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కామెంట్స్!
-
#BanTheCensor: ఆర్జీవీ సంచలన పోస్ట్.. “ప్రేక్షకులను చిన్నపిల్లల్లా చూడొద్దు.. సెన్సార్ బోర్డును రద్దు చేయాలి”
-
Shubman Gill: కోహ్లీ, రోహిత్ శర్మను వెనక్కి నెట్టేసిన శుభ్మన్ గిల్.. ఒక్క విజయంతో మరింత ముందుకు..
-
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. సీబీఐ దర్యాప్తు విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!