sunitha krishnan: టెలిగ్రామ్, పేటీఎం, ఫోన్పే యాప్లపై చర్యలు తీసుకోవాలి.. సునీతాకృష్ణన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: దశాబ్ద కాలంగా సాంకేతికత చాల అభివృద్ధి చెందింది. పెరిగిన సాంకేతికతను కొందరు మంచికి వినియోగించుకుంటుంటే మరి కొందరు మాత్రం విజ్ఞానాన్ని వినాశనానికి ఉపయోగిస్తున్నారు. చిన్న పిల్లలు అని కనికరం లేకుండా అశ్లీల చిత్రాలను తీసి సోషల్ మీడియా వేదికగా విక్రయిస్తున్నారు. ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ పైన స్పందించారు బాలల హక్కుల కార్యకర్త సునీతాకృష్ణన్. వివరాలలోకి వెళ్తే.. సునీతాకృష్ణన్ మంగళవారం డీజీపీ అంజనీకుమార్కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో టెలిగ్రామ్ యాప్ లో విచ్చలవిడిగా బాలల అశ్లీల(చైల్డ్ పోర్నోగ్రఫీ) వీడియోలు విక్రయిస్తున్నారని.. అందుకు గాను పేటీఎం, ఫోన్పేలలో రూ.50 చెల్లిస్తే చాలు బాలల అశ్లీల వీడియోల లింకులు పంపుతున్నారని.. ఆ వీడియోల్లో ఉన్న చిన్నారుల్లో.. భారత్కు చెందినవారు కూడా ఉన్నట్లు కనిపిస్తోంది పేర్కొన్నారు.
Read also:BJP: రాష్ట్ర ఎన్నికలపై పాకిస్తాన్ కూడా కన్నేసింది.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
కాగా తాను ఎవరో చెప్పింది విని ఫిర్యాదు చేయడం లేదని.. స్వయంగా మారుపేరుతో ‘గరల్స్ అండ్ బాయ్స్’ అనే చానల్లో చేరానని.. అనంతరం ఆ చానల్లో చిన్నారుల అశ్లీల దృశ్యాల అమ్మకంపై ప్రకటనలను చూసాను అని వెల్లడించారు. అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి విక్రేతను చాటింగ్లో సంప్రదించగా.. ఫోన్పే /పేటీఎంలో రూ.50 పంపమన్నారు అని.. డబ్బులు పంపిన తరువాత అశ్లీల వీడియోల లింకులు ఇచ్చారు అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఆ చానల్లో 31వేల మంది సభ్యులున్నారు అని తెలిపారు. డీజీపీ టెలిగ్రామ్, పేటీఎం, ఫోన్పే యాప్లపై వెంటనే చర్యలు చర్యలు తీసుకోవాలని.. బాలల దినోత్సవం రోజున ఇస్తున్న ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించాలని కోరారు. అయితే ఈ విషయం పైన టెలిగ్రామ్ కూడా స్పందించింది. ఈ తరహా చర్యలను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అందుకుగాను ‘స్టాప్ చైల్డ్ అబ్యూస్’ అనే చానల్ను ఏర్పాటు చేసి, తమకు వచ్చిన ఫిర్యాదుల మేరకు రోజుకు 2000-3000 చానల్స్, గ్రూప్లను తొలగిస్తున్నట్లు వివరించింది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!