Telegram Global Contest: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ క్రియేటర్లకు సరికొత్త అవకాశాన్ని అందిస్తూ టెలిగ్రామ్ తమ మొదటి అంతర్జాతీయ పోటీని ప్రకటించింది. ఈ కాంటెస్ట్లో విజేతలకు మొత్తం 50,000 డాలర్స్ (భారత రూపాయల్లో సుమారుగా రూ. 42.8 లక్షలు) బహుమతులు అందించనున్నారు. ఈ పోటీ ద్వారా టెలిగ్రామ్ తన మెసేజింగ్ ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ గ్లోబల్ కాంటెస్ట్ లో పాల్గొనేవారు టెలిగ్రామ్ అందించిన సాంకేతిక, వినూత్న ఫీచర్లను చాటి చెప్పే షార్ట్…
పాకిస్థాన్ దేశానికి, సైన్యానికి కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలతో హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్తో సహా ఆరుగురు భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నెట్వర్క్ హర్యానా, పంజాబ్ అంతటా విస్తరించి ఉంది. వీరు పాక్ ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారు. నిందితుల్లో "ట్రావెల్ విత్ జో" అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న జ్యోతి మల్హోత్రా కూడా ఉంది. ఆమె కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా పొంది.. 2023లో పాకిస్థాన్ సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు. ఆమె పర్యటన సందర్భంగా..…
Telegram CEO pavel durov Get Bail: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పావెల్ దురోవ్ ను గత వారం శనివారం ఫ్రాన్స్ లోని విమానాశ్రయంలో అరెస్టు చేశారు. నిన్న (ఆగస్టు 28), మెసేజింగ్ యాప్లో వ్యవస్థీకృత నేరాల దర్యాప్తులో టెలిగ్రామ్ యజమానిపై ఫ్రెంచ్ కోర్టు అనేక తీవ్రమైన ఆరోపణలను రూపొందించింది. అయితే, కొన్ని షరతులతో దురోవ్ కు బెయిల్ మంజూరు చేయవచ్చని కూడా విచారణ సందర్భంగా కోర్టు తెలిపింది. Passport Portal:…
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ అరెస్ట్ తర్వాత భారత ప్రభుత్వం కూడా విచారణ ప్రారంభించబోతోంది. దోపిడీ, జూదం మొదలైన నేర కార్యకలాపాలలో ఈ యాప్ ఉపయోగించబడుతుందో లేదో ప్రభుత్వం తెలుసుకోవాలనుకుంటోంది.
Telegram Founder Paul Durov : టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ వ్యవస్థాపకుడు పాల్ దురోవ్ను పారిస్ వెలుపలి విమానాశ్రయంలో ఫ్రెంచ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
న్క్రిప్టెడ్ సోషల్ మీడియా ప్లాట్ఫాంలలో అమ్మకానికి ఉంచారని సీబీఐ ప్రాథమిక విచారణలో తేలింది. దీనిపై ఓ సోషల్ మీడియా ప్లాట్ఫాం టెలిగ్రాం రియాక్ట్ అయింది. పేపర్ లీక్తో ప్రమేయం ఉన్న ఛానెళ్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఓ జాతీయ మీడియాకు తెలిపింది.
ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్ఫారమ్ టెలిగ్రామ్ సేవలు నిలిపివేయబడ్డాయి. మెసేజ్లు పంపడం, డౌన్లోడ్ చేయడం మరియు యూజర్లను లాగిన్ చేయడం చాలా కష్టమైంది. డౌన్డెటెక్టర్ అనే వెబ్సైట్ ప్రకారం, టెలిగ్రామ్ పనిచేయడం లేదని 6 వేల మందికి పైగా ఫిర్యాదు చేశారు. 30 శాతం సమస్యలు దరఖాస్తుకు సంబంధించినవేనని చెబుతున్నారు. భారత దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఫిర్యాదులు సోషల్ మీడియా ద్వారా చేశారు. Also Read: Faria Abdullah: అలాంటి అబ్బాయి కావాలి..…
రోజురోజుకి పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా.. ప్రతి ఒక్క విషయానికి సంబంధించి కొత్త ఆప్షన్స్ రావడం మనం చూస్తూనే ఉంటాం. ఇందులో సోషల్ మీడియాకు సంబంధించిన యాప్స్ చూస్తే ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం అద్భుతమైన ఫీచర్లను ముందుకు తీసుకొస్తూ ఉంటాయి. ఇకపోతే తాజాగా ప్రముఖ ఇన్స్టెంట్ మెసేజింగ్ టెలిగ్రామ్ కు ప్రస్తుతం ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాట్సప్ కు పోటీగా రోజురోజుకీ తన యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తోంది. టెలిగ్రామ్ యూజర్స్ కోసం…
Telegram : యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాగా ఇప్పుడు మీరు టెలిగ్రామ్ నుండి కూడా పెద్ద మొత్తంలో డబ్బును ముద్రించగలరు. మీరు త్వరలో ప్లాట్ఫారమ్లో డబ్బు సంపాదించే అవకాశాన్ని పొందబోతున్నారు.