• వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Close
Topics
  • #Narayana Arrest
  • #Asani Cyclone
  • Sarkaru Vaari Paata
  • IPL 2022
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home National News Char Dham Yatra 31 Pilgrims Die

Char Dham Yatra : ఛార్ ధామ్ యాత్రలో 31కి చేరిన మృతుల సంఖ్య… మౌంటైన్ సిక్ నెసే కారణం

Published Date - 12:15 PM, Sat - 14 May 22
By venugopal reddy
Char Dham Yatra : ఛార్ ధామ్ యాత్రలో 31కి చేరిన మృతుల సంఖ్య… మౌంటైన్ సిక్ నెసే కారణం

ఛార్ ధామ్ యాత్రలో మృతుల సంఖ్య 31కి చేరిందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెల్లడించింది. మే 4న ఛార్  ధామ్ యాత్ర ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 31 యాత్రికులు మరణించారని.. ఇందులో 30 మంది యాత్రికులు కాగా.. మరొకరు స్థానికంగా ఉండే వ్యక్తి అని ప్రభుత్వం ప్రకటించింది. 12 రోజుల్లోనే పదుల సంఖ్యలో యాత్రికులు మరణించారు.

మరణాలకు ‘మౌంటైన్ సిక్ నెస్’తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కారణమయ్యాయని ఉత్తరాఖండ్ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఎక్కువ మంది యాత్రికులు అధిక రక్తపోటు, హార్ట్ స్ట్రోక్, మౌంటైన్ సిక్ నెస్ వ్యాధి వల్లే చనిపోయారని ఆరోగ్య శాఖ డీజీ డాక్టర్ శైలజా భట్ తెలిపారు.

దీంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే సీఎం పుష్కర్ సింగ్ ధామి రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఛార్ ధామ్ యాత్రకు వచ్చే ప్రతీ యాత్రికుడి ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే యాత్రకు అనుమతించాలని ఆదేశించారు. దీంతో పలు రూట్లలో ప్రయాణికుల ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు స్ర్కీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. రిషికేష్ ఐఎస్బీటీ, పండుకేశ్వర్ ప్రాంతాల్లో స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని పరీక్షిస్తున్నారు.

పూర్తిస్థాయిలో ఫిట్ గా ఉన్న వాళ్లను మాత్రమే యాత్రకు అనుమతిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ ఏమైనా సమస్యలు ఉంటే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని  యాత్రకు రావాలని ప్రభుత్వం యాత్రీకులకు సూచిస్తోంది.

  • Tags
  • 31 pilgrims die
  • Char Dham
  • mountain sickness
  • pushkar sing dhami
  • uttarakhand

RELATED ARTICLES

Kedarnath: తెరచుకున్న కేదార్‌నాథ్.. భక్తుల పులకింత..

BJP: అధిష్టానం తీవ్ర కసరత్తు.. సీఎంల ఎంపికపై సస్పెన్స్..!

AICC: కాంగ్రెస్‌ ప్రక్షాళన.. అధిష్టానం కీలక ఆదేశాలు

Uttarakhand: కొత్త సీఎం ఆమెనా..?

Election Results 2022: ఐదు రాష్ట్రాల ఫైనల్‌ రిజల్ట్ ఇదే..!

తాజావార్తలు

  • Banjara Hills:డ్యాన్సర్ బిశ్వాస్ కి వేధింపులు… ముగ్గురు మహిళల అరాచకం

  • Manchu Vishnu: ఉచిత హెల్త్‌ చెకప్‌.. ‘మా’ ప్రెసిడెంట్ కొత్త నిర్ణయం

  • Hyderabad: గంజాయి కేసులో ఏపీ టీడీపీ మహిళా నేత అరెస్ట్

  • Rajiv Kumar: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా రాజీవ్ కుమార్ నియామకం

  • Harish Rao:ద‌మ్ముంటే స‌మాధానం చెప్పండి.. బీజేపీ నాయ‌కుల‌కు హ‌రీశ్‌రావు స‌వాల్

ట్రెండింగ్‌

  • Lunar Eclipse: ఆకాశం.. రుధిరం.. చంద్రుడు.. ఈ ఏడాది ఇదే తొలిసారి

  • Daughter in Law Remarriage: కోవిడ్‌తో కొడుకు మృతి.. కోడలికి రెండో పెళ్లి, భారీ గిఫ్ట్‌..

  • Viral: వెడ్డింగ్ రిసెప్షన్‌లో నవ దంపతుల స్టంట్.. వణికిపోయిన అతిథులు..!

  • SBI Interest Rates : గుడ్‌న్యూస్‌ చెప్పిన ఎస్బీఐ.. డిపాజిట్లపై వడ్డీ పెంపు..

  • Sedition Law: దేశద్రోహం కేసులపై సుప్రీంలో విచారణ

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions