Unregulated lending: లోన్యాప్లు, వడ్డీ వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం షాక్!
- లోన్ యాప్ల వేధింపులతో పలువురు ఆత్మహత్యలు ..
- లోన్యాప్లను కట్టడి చేసేందుకు కొత్త చట్టం తెచ్చిన కేంద్రం..
- కేంద్ర నిర్ణయంతో వడ్డీ వ్యాపారులు, లోన్ యాప్స్ కు భారీ షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Unregulated lending: లోన్ యాప్ల వేధింపులతో ఎంతో మంది ప్రజలు సూసైడ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకు రాబోతుంది. చట్టబద్ధమైన సంస్థ ద్వారా కాకుండా, భౌతికంగా లేదా ఆన్లైన్లో లోన్ ఇచ్చే వారికి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష, కోటి రూపాయల జరిమానా విధించేలా ముసాయిదాను మోడీ సర్కారు రూపొందిస్తుంది. ఇది అమలైతే బంధువులకు ఇచ్చే అప్పులు మినహా వడ్డీ వ్యాపారులు, లోన్ యాప్లు అప్పులు ఇవ్వడం ఇక నుంచి కుదరదు అన్నమాట.
Read Also: Smartphones Launch 2025: వచ్చే ఏడాదిలో లాంచ్ కానున్న స్మార్ట్ఫోన్స్ ఇవే!
Also Read
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
అయితే, 2025 ఫిబ్రవరి వరకు ప్రజల అభిప్రాయాల కోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్రెగ్యులేటెడ్ లెండింగ్ యాక్టివిటీస్ (డ్రాఫ్ట్) బిల్లును నిషేధిస్తూ ముసాయిదా బిల్లును రిలీజ్ చేసింది. నియంత్రణ లేని రుణ కార్యకలాపాలను నిషేధించడం, ఆర్బీఐ లేదా ఇతర నియంత్రణ సంస్థల నుంచి పర్మిషన్ లేకుండా పబ్లిక్ లెండింగ్లో పాల్గొనకుండా అనధికార వ్యక్తులు, సంస్థలను నిషేధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది.
తాజావార్తలు
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్ను పట్టించుకోడా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!