India-Pak: సింధు జలాలపై భారత్ మాస్టర్ ప్లాన్!
- సింధు జలాలపై భారత్ మాస్టర్ ప్లాన్!
- జాతీయ మీడియాలో కథనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. అందులో మొట్టమొదటిగా ఏప్రిల్ 23న పాకిస్థాన్కు సింధు జలాలు నిలిపివేసింది. అలాగే వీసాలు రద్దు చేసింది. అటారీ సరిహద్దు నిలిపివేసింది. ఇలా పాకిస్థాన్కు వ్యతిరేకంగా పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. అయితే సింధు జలాలపై పునరాలోచన చేయాలని ఇప్పటికే పాక్ విదేశాంగ శాఖ.. భారత్కు లేఖ రాసింది. ఇదిలా ఉంటే ఇటీవల ప్రధాని మోడీ కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. ఉగ్రవాదం, పీవోకేపై తప్ప.. ఇంకా ఎలాంటి విషయంలోనూ పాక్తో చర్చలుండవని తేల్చి చెప్పారు.
ఇది కూడా చదవండి: Jupally Krishna Rao: తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికకు పరిచయం చేశాం..
Also Read
- PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
అయితే తాజాగా కేంద్రం సింధు జలాలపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్థాన్తో ఉద్రిక్తతల మధ్య సింధు నది నుంచి నీటిని మళ్లించడానికి కాలువలు తవ్వాలని భారతదేశం వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సింధు నదులకు అనుసంధానించబడిన కాలువుల పునర్మిర్మాణం, విస్తరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. కాలువల విస్తరణతో దాదాపు 60 శాతం నికర-విత్తనాల ప్రాంతానికి నీరందించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో వేసవి రుతుపవనాలపై ఆధారపడటం తగ్గుతుందని భావిస్తోంది. పాకిస్థాన్ పూర్తిగా ఉగ్రవాదాన్ని విరమించుకునే వరకూ సింధు జలాలు ఇచ్చేది లేదని భారత్ భావిస్తోంది.
ఇది కూడా చదవండి: Thug life : కమల్ హాసన్ ’థగ్ లైఫ్’ తెలుగు ట్రైలర్ రిలీజ్..
తాజా పరిణామాల నేపథ్యంలో రణబీర్, న్యూ పార్తాప్, రంజన్, తావి లిఫ్ట్, పరాగ్వాల్, కథువా కెనాల్, రావి కెనాల్ల్లో పూడికతీత పనులను ప్రారంభించడానికి భారతదేశం సన్నాహాలు చేస్తోందని నివేదికలు అందుతున్నాయి. ఈ పనిని కేంద్రం మార్గదర్శకత్వంలో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ద్వారా దశలవారీగా పూర్తి చేయాలని చూస్తోంది.
తాజావార్తలు
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
Ponnam Prabhakar: “ఆ రోజే అనుమానం వచ్చింది”.. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
-
Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!