India-Pak: సింధు జలాలపై భారత్ మాస్టర్ ప్లాన్!
- సింధు జలాలపై భారత్ మాస్టర్ ప్లాన్!
- జాతీయ మీడియాలో కథనాలు
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. అందులో మొట్టమొదటిగా ఏప్రిల్ 23న పాకిస్థాన్కు సింధు జలాలు నిలిపివేసింది. అలాగే వీసాలు రద్దు చేసింది. అటారీ సరిహద్దు నిలిపివేసింది. ఇలా పాకిస్థాన్కు వ్యతిరేకంగా పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. అయితే సింధు జలాలపై పునరాలోచన చేయాలని ఇప్పటికే పాక్ విదేశాంగ శాఖ.. భారత్కు లేఖ రాసింది. ఇదిలా ఉంటే ఇటీవల ప్రధాని మోడీ కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. ఉగ్రవాదం, పీవోకేపై తప్ప.. ఇంకా ఎలాంటి విషయంలోనూ పాక్తో చర్చలుండవని తేల్చి చెప్పారు.
ఇది కూడా చదవండి: Jupally Krishna Rao: తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికకు పరిచయం చేశాం..
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
అయితే తాజాగా కేంద్రం సింధు జలాలపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్థాన్తో ఉద్రిక్తతల మధ్య సింధు నది నుంచి నీటిని మళ్లించడానికి కాలువలు తవ్వాలని భారతదేశం వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సింధు నదులకు అనుసంధానించబడిన కాలువుల పునర్మిర్మాణం, విస్తరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. కాలువల విస్తరణతో దాదాపు 60 శాతం నికర-విత్తనాల ప్రాంతానికి నీరందించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో వేసవి రుతుపవనాలపై ఆధారపడటం తగ్గుతుందని భావిస్తోంది. పాకిస్థాన్ పూర్తిగా ఉగ్రవాదాన్ని విరమించుకునే వరకూ సింధు జలాలు ఇచ్చేది లేదని భారత్ భావిస్తోంది.
ఇది కూడా చదవండి: Thug life : కమల్ హాసన్ ’థగ్ లైఫ్’ తెలుగు ట్రైలర్ రిలీజ్..
తాజా పరిణామాల నేపథ్యంలో రణబీర్, న్యూ పార్తాప్, రంజన్, తావి లిఫ్ట్, పరాగ్వాల్, కథువా కెనాల్, రావి కెనాల్ల్లో పూడికతీత పనులను ప్రారంభించడానికి భారతదేశం సన్నాహాలు చేస్తోందని నివేదికలు అందుతున్నాయి. ఈ పనిని కేంద్రం మార్గదర్శకత్వంలో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ద్వారా దశలవారీగా పూర్తి చేయాలని చూస్తోంది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!