Cause of Death 2020: కరోనా కాదు… ఎక్కువ మరణాలకు ఇవే కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాలో కరోనా 2019 చివర్లో ప్రారంభం అయినా… ఇండియాలో మాత్రం 2020 ఫిబ్రవరి- మార్చి నెలల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. అయితే 2021 సెకండ్ వేవ్ లో పెద్ద ఎత్తున ప్రజలు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అయితే 2020 ఏడాదిలో వైద్యపరంగా ధ్రువీకరించిన మరణాలను బట్టి చూస్తే కరోనా కన్నా ఇతర అనారోగ్య సమస్యలతోనే ప్రజలు ఎక్కువగా మరణించారని తెలుస్తోంది.
2020లో వైద్యపరంగా ధ్రువీకరించిన మరణాల సంఖ్య దేశంలో 81.15 లక్షలు ఉంటే ఇందులో 42 శాతానికి పైగా గుండె జబ్బులు, న్యూమోనియా, ఆస్తమా వల్ల కలిగిన మరణాలే ఉన్నాయి. వైద్యపరంగా ధ్రువీకరించిన మరణాల రికార్డు 2020 ప్రకారం… ఆ ఏడాదిలో కోవిడ్ -19 వల్ల కేవలం 9 శాతం మరణాలే అంటే 1,60,618 మరణాలే నమోదు అయ్యాయి. రక్త ప్రసరణకు సంబంధించిన వ్యాధుల వల్ల 32.1 శాతం మంది ప్రాణాలు కోల్పోగా… శ్వాసకోశ వ్యవస్థ సంబంధి వ్యాధులు వల్ల 10 శాతం మంది చనిపోయారు. న్యూమోనియా, ఆస్తమాలు శ్వాసకోశ వ్యాధుల్లో భాగంగానే ఉన్నాయి.
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
అంటు వ్యాధులు, పరాన్న జీవి వ్యాధులు ప్రధానంగా సెఫ్టిసిమియా, క్షయ వ్యాధి వల్ల దేశంలో 7.1 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. ఎండోక్రైన్, పోషక, జీవక్రియ వ్యాధుల వల్ల మొత్తం 5.8 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. గాాయాలు, విష ప్రయోగాల వల్ల 5.6 శాతం మరణాలు సంభవించాయి.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..