Madhya Pradesh: విద్యార్థుల్ని చర్చికి తీసుకెళ్లి బైబిల్ బోధించిన ప్రిన్సిపాల్.. కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్ ప్రభుత్వం బలవంతపు మతమార్పుడిలకు అడ్డుకట్ట వేస్తోంది. అక్కడి బీజేపీ ప్రభుత్వం వీటిపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా బైబిల్ బోధించినందుకు, విద్యార్థులను చర్చిలోకి తీసుకెళ్లిన ప్రిన్సిపాల్ పై అక్కడి ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రిన్సిపాల్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాండ్లాలో జరిగింది. ప్రిన్సిపాల్ పై అభియోగాలు నమోదు అయ్యాయి. హాస్టల్ సూపరింటెండెంట్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు శుక్రవారం తెలిపారు.
Read Also: Physically Harassment : అర్థరాత్రి రోడ్డుపై యువతి.. అక్కడ చేయివేసి వేధించిన పోలీసు
Also Read
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
- Kerala: "ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే".. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
మావై పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘోరేఘాట్ పంచాయతీ ప్రాంతంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలను సందర్శించిన బాల్ కళ్యాణ్ సమితి కార్యకర్త యోగేళష్ పరాశర్ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులును స్కూల్ ప్రిన్సిపాల్ పాధర్ జీబి సెబాస్టియన్, హాస్టల్ సూపరింటెండెంట్ కున్వర్ సింగ్ గా గుర్తించారు. ప్రస్తుతం కున్వర్ సింగ్ ను అరెస్ట్ చేయగా.. సెబాస్టియన్ పరారీలో ఉన్నాడు.
ఇటీవల బాల కళ్యాణ్ సమితి సభ్యులు ఓంకార్ సింగ్, అనురాగ్ పాండే మార్చి 4న పాఠశాల హాస్టల్ ను ఆకస్మికంగా సందర్శించారు. పిల్లలు తమకు బైబిల్ పాఠాలు నేర్చుకుంటున్నారిన, చర్చికి తీసుకెళ్తున్నారని ఆరోపించారు. బాల కార్మిక చట్టం, జువైనల్ జస్టిస్ యాక్ట్, మతపరమైన చట్టాల కింద కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
-
Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
-
Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!