Madhya Pradesh: విద్యార్థుల్ని చర్చికి తీసుకెళ్లి బైబిల్ బోధించిన ప్రిన్సిపాల్.. కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్ ప్రభుత్వం బలవంతపు మతమార్పుడిలకు అడ్డుకట్ట వేస్తోంది. అక్కడి బీజేపీ ప్రభుత్వం వీటిపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా బైబిల్ బోధించినందుకు, విద్యార్థులను చర్చిలోకి తీసుకెళ్లిన ప్రిన్సిపాల్ పై అక్కడి ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రిన్సిపాల్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాండ్లాలో జరిగింది. ప్రిన్సిపాల్ పై అభియోగాలు నమోదు అయ్యాయి. హాస్టల్ సూపరింటెండెంట్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు శుక్రవారం తెలిపారు.
Read Also: Physically Harassment : అర్థరాత్రి రోడ్డుపై యువతి.. అక్కడ చేయివేసి వేధించిన పోలీసు
Also Read
- Nitin Gadkari: E20 పెట్రోల్ వల్ల ఒక్క కారైనా పాడైందా?.. విమర్శకులపై కేంద్ర మంత్రి గడ్కరీ ఫైర్..
- Awiqli Insulin India: మధుమేహ రోగుల కష్టాలు తీరినట్టే.. భారత్లో తొలి ఇన్సులిన్ 'Awiqli' విడుదల.. వారానికి ఒక్కసారి చాలు!
- Daughter Kills Mother: మానవత్వం మరిచిన కూతురు.. ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లినే చంపిన కుమార్తె..
- Explainer: ప్రమాదంలో పశ్చిమ కనుమలు...ఇంతటి విలయానికి అదే కారణమా...?
మావై పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘోరేఘాట్ పంచాయతీ ప్రాంతంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలను సందర్శించిన బాల్ కళ్యాణ్ సమితి కార్యకర్త యోగేళష్ పరాశర్ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులును స్కూల్ ప్రిన్సిపాల్ పాధర్ జీబి సెబాస్టియన్, హాస్టల్ సూపరింటెండెంట్ కున్వర్ సింగ్ గా గుర్తించారు. ప్రస్తుతం కున్వర్ సింగ్ ను అరెస్ట్ చేయగా.. సెబాస్టియన్ పరారీలో ఉన్నాడు.
ఇటీవల బాల కళ్యాణ్ సమితి సభ్యులు ఓంకార్ సింగ్, అనురాగ్ పాండే మార్చి 4న పాఠశాల హాస్టల్ ను ఆకస్మికంగా సందర్శించారు. పిల్లలు తమకు బైబిల్ పాఠాలు నేర్చుకుంటున్నారిన, చర్చికి తీసుకెళ్తున్నారని ఆరోపించారు. బాల కార్మిక చట్టం, జువైనల్ జస్టిస్ యాక్ట్, మతపరమైన చట్టాల కింద కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
-
Dy. CM Bhatti Vikramaraka: ఎన్ని సమస్యలు ఉన్నా రైతు భరోసా ఇచ్చాం..
-
Agadha:14 మిలియన్ వ్యూస్తో సంచలనం.. ఎంఎస్ రాజు ‘అగధ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Konda Surekha: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో విభేదాల చర్చ.. మాజీమంత్రిపై మంత్రి ఫిర్యాదు.!
-
Nitin Gadkari: E20 పెట్రోల్ వల్ల ఒక్క కారైనా పాడైందా?.. విమర్శకులపై కేంద్ర మంత్రి గడ్కరీ ఫైర్..
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!