Canada Govt: భారత్ వెళ్లే ప్రయాణికులకు అదనపు తనిఖీలను నిలిపేసిన కెనడా
- భారత్ వెళ్లే ప్రయాణికులకు అదనపు తనిఖీలు చేయడాన్ని విరమించుకున్న కెనడా..
- ఇండియా వెళ్లే వారందరూ కొన్ని గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada Govt: భారత్ వెళ్లే ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో అదనపు తనిఖీలు చేపట్టడాన్ని కెనడా ప్రభుత్వం విరమించుకుంది. కెనడా నుంచి భారత్ వెళ్లే వారికి ఈ అదనపు తనిఖీలు నిర్వహిస్తామని ఇటీవల ఆ దేశ మంత్రి తెలిపారు. అందుకోసం మిగతా ప్యాసింజర్లలా కాకుండా భారత్ వెళ్లే వారంతా కొన్ని గంటలు ముందుగానే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని సూచనలు జారీ చేసింది. తాజాగా ఈ నిర్ణయాన్ని విరమించుకుంటున్నట్లు కెనడియన్ ప్రభుత్వం పేర్కొనింది.
Read Also: Thummala Nageswara Rao: ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగానే కొనసాగుతుంది..
Also Read
- Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
ఇక, భారత్లో సిక్కు వ్యతిరేక అల్లర్లకు 40 ఏళ్లు పూర్తైన సందర్భంగా నవంబర్ 1 నుంచి 19వ తేదీ మధ్యలో ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణం చేయొద్దని ఖలిస్థానీ వేర్పాటువాది గుర్ పత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కెనడా మంత్రి అనితా ఆనంద్ మాట్లాడుతూ.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారత్కు ప్రయాణించే వారికి అదనపు భద్రతా తనిఖీలను పెంచామని వెల్లడించారు. ఈ చర్యలు అమల్లో ఉన్నప్పుడు కొన్ని ఆలస్యాలు జరిగాయని మంత్రి చెప్పుకొచ్చారు. కానీ, ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని కెనడా సర్కార్ వెనక్కి తీసుకుంది.
తాజావార్తలు
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
-
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
-
Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!