Sushil Modi: నితీష్ కుమార్ తన జీవితంలో ప్రధాని కాలేడు.. ఆర్జేడీ బీహార్ని జేడీయూ ముక్త్ చేస్తుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Leader sushil modi comments on cm nitish kumar: బీజేపీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ, బీహార్ సీఎం నితీష్ కుమార్ పై సంచనల వ్యాఖ్యలు చేశారు. బీహార్ పొత్తు వదులకున్న తర్వాత నుంచి సుశీల్ మోదీ, నితీష్ కుమార్ పై వరసగా విమర్శలు చేస్తున్నారు. నితీష్ కుమార్ తన జీవితంలో ప్రధాని కాలేడని.. ఆర్జేడీ పార్టీ బీహార్ లో జేడీయూ లేకుండా చేస్తుందని జోస్యం చెప్పారు. మణిపూర్ రాష్ట్రంలో ఏడుగురిలో ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో నితీష్ కుమార్ కు బిగ్ షాక్ తగిలింది. గతంలో అరుణాచల్ ప్రదేశ్ లో కూడా జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.
ఈ విషయంపై కూడా సుశీల్ మోదీ స్పందించారు. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లు జేడీయూ నుంచి విముక్తి పొందాయన్నారు. బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ త్వరలోనే జనతాదళ్(యునైటెడ్)( జేడీయూ) పార్టీని విచ్ఛిన్నం చేస్తారని అన్నారు. రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ(ఆర్జేడీ) బీహార్ లో ‘జేడీయూ ముక్త్’ చేస్తుంనది ఆయన అన్నారు. మణిపూర్ లో బీజేపీ ధనబలం ఉపయోగించి తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని.. ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను నిరాధారమైనవని సువీల్ మోదీ అన్నారు. మీ పార్టీలు డబ్బులతో కొనుగోలు చేసేంత వీక్ గా ఉన్నారా..? అంటూ ప్రశ్నించారు. మణిపూర్ జేడీయూ ఎమ్మెల్యేలు ఎన్డీయేతో ఉండాలనుకుని బీజేపీలో చేరాలని అనుకున్నారని సుశీల్ మోదీ అన్నారు.
Also Read
- CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
- Prateek Yadav Death: నీలం రంగులో కాలి బొటన వేలు.. ప్రతీక్ యాదవ్ పోస్టుమార్టం రిపోర్ట్లో కీలక విషయాలు..
- Ahmedabad: అమ్మ.. కిలాడీ.. చిరునవ్వుతో పని కానిచ్చేసింది.. వీడియో వైరల్
- Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
Read Also: Team India: టీమిండియాకు బిగ్షాక్ తప్పదా? అతడి స్థానాన్ని రీప్లేస్ చేసేదెవరు?
జేడీయూ జాతీయ పార్టీ కావాలని కలలు కందని.. గతంలో మూడు రాష్ట్రాల్లో ఆ పార్టీ ఉంటే ప్రస్తుతం బీహార్ కే పరిమితం అయిందని ఎద్దేవా చేశారు. నితీష్ కుమార్ జాతీయ స్థాయిలో వార్తల్లో ఉండేందుకే ఎన్డీయే, బీజేపీతో పొత్తు తెంచుకున్నారని ఆయన అన్నారు. పోస్టర్లు, హోర్డింగులు ఎవరిని ప్రధాని చేయలేవని.. నితీష్ కుమార్ ఎన్నటికి ప్రధాన మంత్రి కాలేడని అన్నారు. ఇక పార్టీ 5-10 ఎంపీలను కలిగి ఉంటే ఎలా ప్రధాని అవుతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇటీవల బీహార్ లో నితీష్ కుమార్ జేడీయూ పార్టీ బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఆర్జేడీ, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో బీజేపీ బీహార్ లో ప్రతిపక్ష పార్టీగా మారింది. జేడీయూ ఈ స్టెప్ తీసుకున్న కొన్ని రోజుల తర్వాత మణిపూర్ రాష్ట్రంలో నితీష్ కుమార్ కు బీజేపీ బిగ్ షాక్ ఇచ్చింది.
తాజావార్తలు
-
CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
-
Virosh: గ్లోబల్ రికార్డుల వేటలో విజయ్-రశ్మిక జోడీ!
-
Trump: పాపం ట్రంప్.. చైనాలో అమెరికా అధ్యక్షుడికి అవమానం!
-
Natti Kumar: ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సమస్యలకు కారణం!
-
Prateek Yadav Death: నీలం రంగులో కాలి బొటన వేలు.. ప్రతీక్ యాదవ్ పోస్టుమార్టం రిపోర్ట్లో కీలక విషయాలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!