BJP: అహ్మదాబాద్ వేదికగా చింతన్ శిబిర్.. హర్ధిక్ పటేల్ పటేల్ చేరిక, ఎన్నికలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్తాన్ ఉదయ్ పూర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ‘నవ కల్పన్ శింతన్ శిబిర్’ నిర్వహిస్తోంది. వరస పరాజయాలను నుంచి బయటపడేందుకు పార్టీకి కొత్త రూపు సంతరించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బీజేపీ వంతు వచ్చింది. గుజరాత్ అహ్మదాబాద్ వేదికగా నేటి నుంచి బీజేపీ ‘ చింతన్ శిబిర్’ ను ప్రారంభించనుంది. 2022 ఏడాది చివర్లో గుజరాత్ ఎన్నికలు ఉన్న నేపథ్యంతో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించడానికి ఈ చింతన్ శిబిర్ ను ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు బీజేపీ చింతన్ శిబిర్ సాగనుంది. చింతన్ శిబిర్ 40 మంది నేతలతోనే జరుగుతుంది. ఇదిలా ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలను చింతన్ శిబిర్ నుంచి దూరంగా ఉంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
1998 నుంచి వరసగా గుజరాత్ లో బీజేపీనే అధికారం ఉంది. మరోసారి గుజరాత్ లో అధికారం చేజిక్కించుకునేలా వ్యూహాలు రచించేలా, పార్టీలో ఉన్న సమస్యలను పరిష్కరించేలా ఈ చింతన్ శిబిర్ సాగనుంది. ప్రతిపక్షాల విమర్శలుకు ధీటుగా సమాధానం ఇచ్చేలా ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో అధినాయకత్వం చర్చించనుంది. ఈ చింతన్ శిబిర్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా పాల్గొంటారు. కేంద్ర మంత్రి, గుజరాత్ ఇంచార్జ్ భూపేంద్ర యాదవ్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Also Read
- JEE Advanced Result 2026: జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు రిలీజ్.. టాపర్ ఎవరంటే?
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
- Indian Railways: రేపటి నుంచి రైల్వే కొత్త రూల్స్.. వెయిటింగ్ టికెట్లు, అడ్వాన్స్ బుకింగ్లలో కీలక మార్పులు
- UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్పై ఎస్పీ విమర్శలు..
దీంతో పాటు పాటీదార్ ఉద్యమ నేత, ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న హర్ధిక్ పటేల్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం వంటి అంశాలపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న హార్ధిక్ పటేల్ తో పాటు ప్రతిపక్ష నేత శైలేష్ పర్మార్ వంటి నేతలు బీజేపీతో టచ్ లో ఉన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీలోని ఓ వర్గం హర్ధిక్ పటేల్ ను పార్టీలో చేర్చుకోవడానికి అనుకూలంగా లేదు. గుజరాత్ లోని 182 అసెంబ్లీ నియోజక వర్గాలకు గానూ… ఈసారి 150 సీట్లను గెలుచుకుని మాజీ సీఎం మాధవ్ సింగ్ సోలంకి 149 సీట్ల రికార్డును బద్ధలు కొట్టాలని బీజేపీ భావిస్తోంది. ప్ర
తాజావార్తలు
-
JEE Advanced Result 2026: జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు రిలీజ్.. టాపర్ ఎవరంటే?
-
Virat Kohli : ఏకంగా 17 సార్లు…! రెండు సార్లు RCB కప్ కొట్టడానికి కారణం కోహ్లీనే.. ఈ లెక్కలే సాక్ష్యం భయ్యా!
-
Anushka Sharma: విరాట్ ఫినిష్ ఆఫ్ ఇట్స్ స్టైల్.. అనుష్క శర్మ రియాక్షన్ మాములుగా లేదుగా.!
-
Vaibhav Sooryavanshi: ఒకే ఒక్కడు.. బోలెడు రికార్డులు.. క్యూ కట్టిన అవార్డ్స్ ఇవే.!
-
Commercial LPG Price Hike: గ్యాస్ ధరల మంటలు .. భారీగా పెరిగిన వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!