Manish Sisodia: బీజేపీ నిరక్షరాస్యుల పార్టీ.. దేశం కూడా అలాగే ఉండాలని కోరుకుంటోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manish Sisodia: బీజేపీ నిరక్షరాస్యుల పార్టీ అని, వారు దేశాన్ని కూడా అలాగే ఉంచాలని చూస్తున్నారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. ఇతర రాష్ట్రాల్లో మూసివేసినట్లే దేశ రాజధానిలో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు అనేక ప్రైవేట్ పాఠశాలలను కూడా మించినవి ఉన్నాయన్నారు.
ఢిల్లీలో ఆప్ నేతృత్వంలోని పాలనను కూల్చివేయాలని బీజేపీ తహతహలాడుతోందని, తన నివాసంపై సీబీఐ దాడులు ఫలించలేదని, కేంద్రంలోని బీజేపీ ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లోని లోపాలను ఎత్తిచూపేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. 10 రోజుల సీబీఐ దాడులు జరిగినా ఏం తేలింది చెప్పండి.. మద్యం కుంభకోణంలో ఏమీ బయటకు రాకపోతే, పాఠశాలల నిర్మాణంలో ఉల్లంఘనలు జరిగాయని వారు (బీజేపీ) చెబుతున్నారని ఢిల్లీ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మీడియా సమావేశంలో వెల్లడించారు. “ఇవన్నీ అబద్ధం, ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా ఉన్నాయి” అని పేర్కొన్నారు. ఇది నిరక్షరాస్యుల పార్టీ అని, దేశం మొత్తాన్ని నిరక్షరాస్యులుగా ఉంచాలని చూస్తోందని, పాఠశాల అవినీతిపై వారికి ఆసక్తి లేదని బీజేపీపై ఘాటుగా దాడి చేశారు.
Also Read
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
Devendra Fadnavis: కాంగ్రెస్ మునిగిపోతున్న నావ.. ఆజాద్ లేవనెత్తిన ప్రశ్నలు సరైనవే..
ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్కు ఆప్ చేసిన కృషిని కొనియాడుతూ, “2015 నుంచి 700 కొత్త పాఠశాల భవనాలను కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్మించింది. ఈ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడుతున్నాయి.” అని సిసోడియా పేర్కొన్నారు. ఫైళ్లపై సీఎం కేజ్రీవాల్ సంతకం లేకపోవడం, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తిరిగి ఇవ్వడంపై ఆయన మాట్లాడుతూ, ఇది సాధారణ ప్రక్రియ అని అన్నారు. ‘లెఫ్టినెంట్ గవర్నర్ లాగా ప్రవర్తించండి సార్’ అని మనీష్ సిసోడియా అన్నారు
తాజావార్తలు
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!