Congress: బెంగాల్లో కాంగ్రెస్ ఖాళీ.. ఉన్న ఒక్కడు కూడా టీఎంసీలోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కర్ణాటక రాష్ట్రంలో బీజేపీని దారుణంగా ఓడించామని సంబర పడుతున్న కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మాత్రం ఎదురుదెబ్బ తాకింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే గెలుపొందాడు. ఇప్పుడు ఆ ఒక్కడు కూడా అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పార్టీలో చేరాడు. దీంతో బెంగాల్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అయిపోయింది. ఎమ్మెల్యే బేరాన్ బిస్వాస్ సోమవారం టీఎంసీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో టీఎంసీలో చేారారు.
Read Also: Loan App Harassment: అకౌంట్లో డబ్బులు వేయకుండానే.. మహిళకు వేధింపులు
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
ఈ చేరిక సందర్భంగా అభిషేక్ బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని టీఎంసీని వ్యతిరేకించాలా..? లేకపోతే కేంద్రంలోని బీజేపీని వ్యతిరేకించాలా..? అనేదాన్ని కాంగ్రెస్ నిర్ణయించుకోవాలి అని అన్నారు. మైనారిటీలు అధికంగా ఉండే పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని సాగర్ ఢీఘీ నుంచి ఈ ఏడాది మొదట్లో జరిగిన ఉపఎన్నికల్లో గెలిచారు. సమీప టీఎంసీ ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు. గెలిచిన మూడు నెలల తర్వాత ఆయన కాంగ్రెస్ ను వదిలి టీఎంసీలో చేరారు. ‘‘బీజేపీ విభజన మరియు వివక్షాపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలనే మీ సంకల్పాన్ని బలోపేతం చేయడానికి. , మీరు సరైన ప్లాట్ఫారమ్ను ఎంచుకున్నారు. కలిసికట్టుగా గెలుస్తాం’’ అని టీఎంసీ తన ట్విట్టర్ హ్యాండిల్ లో పేర్కొంది. ప్రముఖ బీడీ వ్యాపారి అయిన బిశ్వాస్ గెలుపుతో కాంగ్రెస్ పాత్ర ఏం లేదని టీఎంసీ అంది.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది. అయితే సాగర్ డిఘి స్థానంలో కాంగ్రెస్ పార్టీ తరుపున బిశ్వాస్ గెలవడం ఆ పార్టీకి ఊపిరి పోసింది. అయితే ఇది ఎన్నోరోజులు నిలవలేదు. బిశ్వాస్ చేరికతో టీఎంసీని వ్యతిరేకించే బీజేపీ, కాంగ్రెస్ కూటమి ఓడిపోయిందని అభిషేక్ బెనర్జీ అన్నారు. బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య అనైతిక పొత్తు ఉందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!