Terrorist Activities: భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు బంగ్లాదేశీయుడికి ఏడేళ్ల జైలు శిక్ష
- భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించిన బంగ్లాదేశ్ జాతీయుడు..
- బంగ్లాదేశీయుడికి ఏడేళ్ల జైలు శిక్ష విధించిన బెంగళూరులోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrorist Activities: భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించినందుకు గాను బంగ్లాదేశ్ జాతీయుడికి బెంగళూరులోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు సోమవారం నాడు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ ఇండియా ఆదేశాల మేరకు భారత్ లో జహీదుల్ ఇస్లాం ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే, దేశంలో ఉగ్రవాద ప్రచారాన్ని మరింతగా పెంచేందుకు మందుగుండు సామాగ్రిని సేకరించడంతో పాటు దోపిడీ, కుట్ర, నిధుల సేకరణ లాంటి నేరాలకు సంబంధించిన కేసుల్లో జహీదుల్ ఇస్లాంకు రూ.57,000 జరిమానా విధించింది కోర్టు. దీంతో పలు కేసుల్లో ఇప్పటి వరకు మొత్తం 11 మంది నిందితులకు శిక్ష పడింది.
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
అయితే, JMB అధినేత సలావుద్దీన్ సలేహిన్తో పాటు తన దేశంలో 2005లో వరుస పేలుళ్లకు పాల్పడి అరెస్టై.. బంగ్లాదేశ్ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న జహీదుల్ ఇస్లాం.. 2014లో భారత్లోకి అక్రమంగా ప్రవేశించాడు. అతడితో పాటు అతని సహచరులు 2014 అక్టోబర్ లో బుర్ద్వాన్ పేలుడుకు పథకం వేశారు. దీంతో రంగంలోకి దిగిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పలు ఆధారాలను సేకరించింది. దోపిడీ కేసులతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడంతో జహీదుల్ ఇస్లాం కీలక పాత్ర పోషించాడని తేలింది. అయితే, జహీదుల్, అతని సహాయకులు బెంగళూరుకు పారిపోయి.. అక్కడ భారత వ్యతిరేక కార్యకలాపాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి పశ్చిమ బెంగాల్, అస్సాం నుంచి ముస్లిం యువకులను రిక్రూట్ చేసుకుని ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాడని కనుగోన్నారు. అలాగే, 2018 జనవరిలో బుద్ధగయలో జరిగిన పేలుడు వెనుక జహీదుల్ ఇస్లాంతో పాటు అతని సహచరులు కూడా ఉన్నారని NIA దర్యాప్తులో తేలింది.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..