JK Encounters: 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదుల హతం.. సైన్యం వెల్లడి
- 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదుల హతం
- భద్రతా బలగాలు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లలో 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్లు భద్రతా దళాలు పేర్కొన్నాయి. నిఘా వర్గాల సమాచారంతో ఆపరేషన్ పూర్తి చేసినట్లు ఫోర్స్ మేజర్ జనరల్ ధనంజయ్ జోషి విలేకరులకు తెలిపారు. కాశ్మీర్లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో రెండు ఆపరేషన్లు చేపట్టినట్లు పేర్కొ్న్నారు. మార్చిలో జరిగిన ఒక సర్చాచ్ హత్యలో ఆరుగురు ఉగ్రవాదుల్లో ఒకరు ఉన్నారని పేర్కొన్నారు. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా. వారిని కనుగొని మట్టుబెడతామని చెప్పారు.
ఇది కూడా చదవండి: Amazfit Bip 6: 1.97 అంగుళాల డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్, 14 రోజుల బ్యాటరీ లైఫ్తో అమెజ్ఫిట్ బిప్ 6 విడుదల..!
Also Read
- Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
కేలార్లోని ఎత్తైన ప్రాంతాల్లో ఉగ్రవాద సంస్థ ఉనికి గురించి మే 12న సైన్యానికి సమాచారం అందిందని చెప్పారు. మరుసటి రోజు ఉదయం కదలికను చూసిన భద్రతా దళాలు ఉగ్రవాదులను సవాలు చేశాయి. కానీ వారు ఎదురుకాల్పులతో స్పందించారని, భద్రతా దళాలు త్వరలోనే మట్టుబెట్టాయన్నారు. ఇక రెండో ఆపరేషన్ ట్రాల్లో సరిహద్దు గ్రామంలో జరిగిందన్నారు. గ్రామాన్ని చుట్టుముడుతుండగా ఉగ్రవాదులు వేర్వేరు ఇళ్లలో మోహరించి కాల్పులు జరిపారని పేర్కొన్నారు. ఈ సమయంలో గ్రామస్తులను రక్షించడంపై దృష్టిపెట్టినట్లు చెప్పారు. అనంతరం ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్లు వెల్లడించారు. ఆరుగురు ఉగ్రవాదులలో ఒకరైన షాహిద్ కుట్టే రెండు ప్రధాన దాడుల్లో పాల్గొన్నాడని పేర్కొన్నారు. జర్మన్ పర్యాటకుడిపై దాడి కూడా ఉందన్నారు. పుల్వామాలో మరణించిన ముగ్గురు ఉగ్రవాదులు జైష్-ఎ-మొహమ్మద్ (JeM) కు చెందినవారు. ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్ వాని, యావర్ అహ్మద్ భట్గా గుర్తించారు.
ఇది కూడా చదవండి: Defence Budget: ఆపరేషన్ సిందూర్ తర్వాత రక్షణ బడ్జెట్ భారీగా పెంపు.. ఎంతంటే..!
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!