కోవిడ్తో పీఠాధిపతి కన్నుమూత… కుంభమేళా హాజరు..!
కరోనా సెకండ్ వేవ్ సమయంలో.. కుంభమేళా కోవిడ్ హాట్స్పాట్గా మారిందనే విమర్శలు ఆదినుంచి వినిపిస్తున్నాయి.. దాని తగ్గట్టుగానే క్రమంగా పీఠాధిపతులు కన్నుమూయడం కలకలం రేపుతోంది.. తాజాగా, శ్రీ పంచాయతీ అఖాడా నిరంజనీకి చెందిన శ్రావణ్ నాథ్ మఠాధిపతి, జవహర్ లాల్ నెహ్రూ కాలేజ్ మేనేజింగ్ కమిటీ అధ్యక్షుడైన శ్రీ మహంత్ లఖన్ గిరి కన్నుమూశారు.. అనారోగ్యంబారినపడి మూడు వారాల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆయనకు .. కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలింది.. మహంత్ లఖన్ గిరిని మొదట జగ్జీత్పూర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా.. ఆ తర్వాత రిషికేశ్లోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.. అయితే, అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.. అయితే, ఉత్తరాఖండ్లోని కుంభమేళాలో పాల్గొన్నారాయన.. అక్కడే ఆయనకు కోవిడ్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇక, కుంభమేళాలో పాల్గొని కరోనా సోకి మృతిచెందిన మఠాధిపతుల సంఖ్య నాలుగు చేరింది.
అయితే, ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తితో కుంభ మేళా ముసిగినట్టు నిర్వహకులు ముందే ప్రకటించారు.. అప్పటి నుంచి క్రమంగా భక్తులు సంఖ్య తగ్గిపోయింది.. ఇది అధికారికంగా ఏప్రిల్ 30న ముగియనుంది.. మరోవైపు.. 5 రోజుల వ్యవధిలో కుంభమేళాలో దాదాపు 1,700 మందికి కోవిడ్ సోకడం కలకలం రేగింది.. ఉత్తరాఖండ్లో సోమవారం 5,058 కోవిడ్ కేసులు నమోదు కాగా.. డెహ్రాడూన్లో 2,034, హరిద్వార్ లో 1,002 వెలుగు చూశాయి.. ఇక, కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో మహా కుంభమేళాకు అనుమతించడంపై సర్కార్పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
Also Read
- West Bengal Elections: మమతా బెనర్జీ నియోజకవర్గంలో మరో గందరగోళం..
- Vijay TVK Plan B: రేపు ఫలితాలు.. విజయ్ 'ప్లాన్-బి' రెడీ.. అభ్యర్థులకు దళపతి సీరియస్ వార్నింగ్!
- Census 2026 Scam Alert: జాగ్రత్త! జనాభా లెక్కల పేరుతో మోసం.. ఈ వివరాలను పంచుకోవద్దు.. ఏం చేయాలో తెలుసుకోండి
- Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికలు.. మే 4న కేవలం 293 స్థానాలకు మాత్రమే ఓట్ల లెక్కింపు.. కారణం ఏమిటి?
తాజావార్తలు
-
Rajasthan Royals Owner: రాజస్థాన్ రాయల్స్ కొత్త ఓనర్గా బిలియనీర్ లక్ష్మీ మిట్టల్.. రూ.15,660 కోట్లతో డీల్!
-
Sundar C: రజనీ, కమల్ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా.. డైరెక్టర్ సుందర్ సి సంచలన వ్యాఖ్యలు!
-
Blood Shortage: సమ్మర్లో బ్లడ్ బ్యాంకులకు గడ్డు పరిస్థితి
-
Singareni : సింగరేణి చరిత్రలో మైలురాయి.. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.!
-
West Bengal Elections: మమతా బెనర్జీ నియోజకవర్గంలో మరో గందరగోళం..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!