Bihar: బీహార్లో కూలిన మరో బ్రిడ్జి.. 3 వారాల్లో 13కి చేరిన సంఖ్య
- బీహార్లో కూలిన మరో బ్రిడ్జి
- 3 వారాల్లో 13కి చేరిన సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో బుధవారం మరో వంతెన కూలిపోయింది. రాష్ట్రంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి.. ఇంజనీర్లను సస్పెండ్ చేసింది. కానీ ఈ పరంపర మాత్రం ఆగడం లేదు. తాజా సంఘటనతో మూడు వారాల్లో 13వ వంతెన కూలిపోయింది. సహర్సా జిల్లాలోని మహిషి గ్రామంలో తెల్లవారుజామున ఈ బ్రిడ్జి కూలిపోయింది. మూడు వారాల్లో రాష్ట్రంలో జరిగిన 13వ సంఘటనగా అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: Vizag Steel Plant: విశాఖకు కేంద్ర ఉక్కు మంత్రి.. స్టీల్ ప్లాంట్ వర్గాల్లో ఉత్కంఠ..
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
సమాచారం అందుకున్న అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితుల్ని సమీక్షించారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సహర్సా అదనపు కలెక్టర్ జ్యోతి కుమార్ తెలిపారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం రావల్సి ఉందని పేర్కొన్నారు. వరుసగా వంతెనలు కూలడంతో బీహార్ ప్రభుత్వం 15 మంది ఇంజనీర్లను సస్పెండ్ చేసింది. మరోవైపు రాష్ట్రంలోని పాత వంతెనలపై సర్వే నిర్వహించి తక్షణ మరమ్మతులు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గత వారం ఆదేశించారు.
ఇది కూడా చదవండి: BMW hit and run case: యాక్సిడెంట్ తర్వాత 40 సార్లు లవర్కి ఫోన్.. మిహిర్ షాకి 7 రోజుల కస్టడీ..
తాజావార్తలు
-
Imran Khan PTI: పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎన్నికలు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ సంచలన నిర్ణయం
-
Astrology: జూలై 3 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!