Anand Mahindra: విజయవంతమైన ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్.. స్పందించిన ఆనంద్ మహీంద్రా.. ఏమన్నారంటే..!?
Uttarkashi tunnel: ప్రమాదవశాత్తు ఉత్తరకాశీ సొరంగం కుప్పకూలాగా.. ఈ ఘటనలో 41 మంది కార్మికులు సొరంగం లోపల చిక్కుకుపోయిన విషయం అందరికి సుపరిచితమే. కాగా ఆ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయితే అనేక అడ్డంకులను అధిగమిస్తూ 17 రోజుల పాటు నిర్విరామంగా శ్రమించి ఎట్టకేలకు నిన్న సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చారు. కాగా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా బయట పడ్డారు. ఇలా కార్మికులందరూ సురక్షితముగా బయటకు రావడంతో దేశవ్యాప్తంగా సంతోషం నిండింది. కాగా కార్మికులు సురక్షితంగా బయటకు రావడం పైన పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
వివరాలలోకి వెళ్తే.. సొరంగంలో చిక్కున్న 41 మంది కార్మికులు సురక్షితంగా బయటకు రావడం పైన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా హర్షం వ్యక్తం చేశారు. X వేదికగా స్పందించిన ఆయన X లో ఇలా రాసుకొచ్చారు.. సొరంగంలో చిక్కున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు 17 రోజులు పటు విరామం లేకుండా పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. దేశ ప్రజల ఆశలు ఫలించేలా చేసి.. దేశప్రజలకు ఏ క్రీడా విజయం అందించని ఆనందాన్ని మీరు అందించారు. అలానే అందరూ కలిసి ఒకటిగా పని చేస్తే సారాధించలేనిది ఏది లేదని.. బయట పడలేనంత పెద్ద స్వరంగం ఏది ఉండదని నిరూపించారని.. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదులు తెలుపుతున్న అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో పలువురు నెటిజన్స్ ఏకీభవిస్తూ కార్మికుల కళ్లల్లో ఆనందం చూస్తుంటే కడుపు నిండిపోయిందని హర్షం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!