Amruta: నా భర్త పిక్నిక్ కోసం దావోస్ వెళ్లలేదు.. విపక్షాలకు సీఎం భార్య స్ట్రాంగ్ కౌంటర్
- ముఖ్యమంత్రి దావోస్ పర్యటనపై విపక్షాలు విమర్శలు
- నా భర్త పిక్నిక్ కోసం దావోస్ వెళ్లలేదు
- విపక్షాలకు సీఎం భార్య స్ట్రాంగ్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దావోస్లో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలోకి పెట్టుబడులు ఆకర్షించేందుకు దావోస్లో పర్యటిస్తున్నారు. అయితే ఫడ్నవిస్ పర్యటనను శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. ముఖ్యమంత్రి ఫడ్నవిస్ దావోస్కు పిక్నిక్కి వెళ్లారంటూ విమర్శించారు. అంతేకాకుండా దావోస్ను సందర్శించిన ప్రభుత్వ పెద్దల ఖర్చులను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులంతా దావోస్లో పిక్నిక్ మూడ్ను ఆస్వాదిస్తున్నారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Trump-Europeans: సుంకాలపై యూటర్న్.. యూరోపియన్స్పై వెనక్కి తగ్గిన ట్రంప్
Also Read
- Prakash Raj: "నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు".. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
- Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
- H1N1 Cases Rise: మళ్లీ H1N1 వైరస్ విజృంభణ.. లక్షణాలు ఏంటి? ఎవరికి ప్రమాదం ఎక్కువ?
తాజాగా సంజయ్ రౌత్ ఆరోపణలకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత కౌంటర్ ఎటాక్ చేశారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడారు. తన భర్త దావోస్కు పిక్నిక్కు వెళ్లలేదని.. మహారాష్ట్రలో పెట్టుబడులు ఆకర్షించడానికి.. అనేక మంది ఉపాధి కల్పించడానికి వెళ్లారని చెప్పుకొచ్చారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సమావేశాలు నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చారు. సంజయ్ రౌత్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి అని అమృత పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన ముంబై మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మేయర్ పీఠం కోసం ఇంకా తర్జన భర్జన జరుగుతోంది. ప్రస్తుతం ఫడ్నవిస్ దావోస్ పర్యటనలో ఉండడంతో ఇంకా ఎటూ తేలలేదు. రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తన సత్తాను చాటింది. అన్ని చోట్ల ఘన విజయాలు సొంతం చేసుకుంది.
ఇది కూడా చదవండి: Tragedy: మరో బస్సు ప్రమాదం.. లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి
తాజావార్తలు
-
Lenin OTT: జీ5లో ‘లెనిన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
-
Viswanath and Sons’ Censor : విశ్వనాథ్ అండ్ సన్స్’ సెన్సార్ టాక్.. సింపుల్ బ్లాక్బస్టర్
-
USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
-
Public Wi-Fi Risks: ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్, హోటళ్లు.. ఇలా పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
-
Hero – Director : హిట్స్ కోసం కొత్త రూట్ వెతుకుతున్న హీరోలు, దర్శకులు
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?