Amit Shah: కాంగ్రెస్ దేశం నుంచి తుడిచిపెట్టుకుపోతోంది.. బీజేపీదే భవిష్యత్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah comments on congress party: భారతదేశం నుంచి కాంగ్రెస్ పార్టీ కనుమరగువుతోందని.. ఇక భవిష్యత్తు అంతా బీజేపీదే అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దక్షిణ జోనల్ కౌన్సిల్ మీటింగ్ కోసం కేరళ వెళ్లిన ఆయన సమావేశం అనంతరం బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. భారత దేశం నుంచి కాంగ్రెస్ అంతరించిపోతోందని ఆయన అన్నారు.
బీజేపీ ఎస్సీ సెల్ సదస్సులో పాల్గొన్న అమిత్ షా కాంగ్రెస్ పార్టీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు బీజేపీనే భవిష్యత్తు అని.. ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీలు అంతమైపోతున్నాయని వ్యాఖ్యానించారు. కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పార్టీలు అంతరించిపోయే దశలో ఉన్నాయని అన్నారు. కేరళలో బీజేపీ పార్టీకే భవిష్యత్తు ఉందని తిరువనంతపురం బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.
Also Read
- August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
- Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
- Kulgam: కుల్గామ్లో ఉగ్ర దాడి.. వలస కార్మికుడు మృతి
- Saayoni Ghosh: పార్లమెంట్ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
Read Also: Asaduddin Owaisi: అమిత్ షా, కేసీఆర్లకు లేఖలు.. పాతబస్తీలో సెప్టెంబర్ 17న తిరంగా యాత్ర
వెనకబడిన, మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను అమిత్ షా కొనియాడారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు ఎస్సీలు, ఎస్టీల సంక్షేమం కోసం ఎప్పుడూ పనిచేయలేదని విమర్శించారు. వారిని కేవలం ఓటు బ్యాంకులాగే పరిగణించారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. కేరళలో దేశం కోసం పనిచేయాలంటే దేశభక్తి, త్యాగం, ధైర్యం కావాలని ఆయన అన్నారు.
కేరళలో బీజేపీ బలపడాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే కేరళ ప్రజలు మాత్రం అయితే.. కాంగ్రెస్ లేకపోతే కమ్యూనిస్టులకు పట్టం కడుతున్నారు. అయితే గత ఎన్నికల్లో మాత్రం సీట్లు రాకపోయినా.. బీజేపీకి ఓట్ల శాతం పెరిగింది. దీంతో పాటు కమ్యూనిస్టులను ధీటుగా బీజేపీ నిలబడుతోంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలయ హత్యలు కూడా జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!