Maharashtra: మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయనున్న బీజేపీ, ఎన్సీపీ! కారణమిదే!
- మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయనున్న బీజేపీ, ఎన్సీపీ!
- సొంతంగా బలం నిరూపించుకోవాలనుకుంటున్న అజిత్ పవార్
- ఇప్పటికే సింగిల్గా పోటీ చేస్తామన్న శివసేన(యూబీటీ)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండు కూటమిల్లోనూ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే మహా వికాస్ అఘాడీ కూటమి డీలా పడింది. శివసేన (యూబీటీ) ఒంటరిగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. ఇక మహాయుతిలో కూడా దాదాపుగా అవే పరిస్థితులు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వరకు ఉన్న ఆ పొత్తు.. లోకల్ ఎన్నికల్లోనూ.. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఉండబోదని సంకేతాలు వెలువడుతున్నాయి. త్వరలో మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎన్సీపీ విడివిడిగా పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో ఎలాంటి పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసేందుకు అజిత్ పవార్ సన్నాహకాలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Jailer 2: ‘జైలర్ 2’ అనౌన్స్మెంట్ టీజర్.. మామూలుగా లేదుగా..!
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
ఎన్సీపీ నేతల సమాచారం ప్రకారం.. బీఎంసీ ఎన్నికల్లో పార్టీని విజయపథంలోకి తీసుకు వెళ్లే కీలక బాధ్యతలను ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్కు అప్పగించనున్నారు. సివిక్ పోల్స్ ఎలక్షన్ ఇన్చార్జిగా ఆయనను పార్టీ నియమించనుంది. తద్వారా ముంబైలో ఎన్సీపీ పట్టును పెంచుకోవాలనుకుంటోంది. మరోవైపు విపక్ష మహా వికాస్ అఘాడిలోనూ ప్రధాన పార్టీలు బీఎంసీ ఎన్నికలను కీలకంగా తీసుకుంటున్నాయి. ఎంవీఏ కీలక భాగస్వామిగా ఉన్న శివసేన (యూబీటీ) ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. ఎన్సీపీ (ఎస్పీ), కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలో చర్చలు ఉంటాయని శరద్ పవార్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Russia-India: రష్యా సైన్యంలో పని చేస్తున్న కేరళ యువకుడు మృతి.. భారతీయుల్ని విడుదల చేయాలన్న భారత్
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!