Ajit Doval: చైనాను ఉద్దేశించి అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Doval: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సిఓ) సభ్యదేశాలు పరస్పరం తమ ప్రాదేశిక సమగ్రతను గౌరవించుకోవాలని భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఎస్సిఓ స్థాయి ఎన్ఎస్ఏ సమావేశంలో ఆయన ఇలా వ్యాఖ్యానించారు. సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతను పరస్పరం గౌరవించుకోవాలని సభ్యదేశాలకు పిలుపునిచ్చారు.
Read Also: MLA Raja Singh: నవమి వేడుకలే లక్ష్యం.. నాపై ఉగ్ర కుట్ర పన్నారు
Also Read
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
సభ్యదేశాలు సార్వభౌమాధికారం, దేశాల ప్రాదేశిక సమగ్రత, సరిహద్దు ఉల్లంఘన, సైనికంగా బలాన్ని ప్రయోగించడం వల్ల ముప్పు ఏర్పడుతుందని, సైనిక ఆధిపత్యాన్ని కోరుకోకుండా పరస్పరం గౌరవించుకోవాలని చెప్పారు. చైనాను ఉద్దేశించే దోవల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదం గురించి ఆయన ప్రస్తావించారు. ఉగ్రవాదం దాని అన్ని రూపాలను, ఉగ్రవాదానికి ఫండింగ్ అంతర్జాతీయ సమాజ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయని అన్నారు.
భారతదేశం 2017లో ఎస్ సీ ఓలో సభ్యత్వం పొందింది. ప్రస్తుతం భారత్ తో పాటు పాకిస్తాన్, చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజ్ స్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మొత్తం 8 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, బెలారస్, ఇరాన్, మంగోలియా పరిశీలక దేశాలుగా, ఆర్మేనియా, అజర్ బైజాన్, కంబోడియా, నేపాల్, శ్రీలంక, టర్కీ భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి. 2023 షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కు భారత్ అధ్యక్షత వహిస్తోంది.
- Tags
- ajit doval
- china
- india
- NSA meeting
- SCO
తాజావార్తలు
-
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..