Terrorists Killed: పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి.. ఐదుగురు కీలక టెర్రరిస్టులు హతం!
- భారత్ దాడుల్లో లష్కరే తొయిబా ఉగ్రవాది హతం..
- ఆర్మీ దాడుల్లో లష్కరే తొయిబా కీలక ఉగ్రవాది అబూ జిందాల్ మృతి..
- భారత్ దాడుల్లో ఇప్పటి వరకు ఐదుగురు ఉగ్రవాదులు హతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrorists Killed: ఏప్రిల్ 22వ తేదీన జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన దాడుల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులైన అబు జిందాల్, హఫీజ్ ముహమ్మద్ జమీల్, యూసుఫ్ అజార్, అబు ఆకాషా, మహ్మద్ హసన్ ఖాన్ హతమయ్యారని భారత భద్రతా దళాలు ప్రకటించాయి. అయితే, జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థతో సంబంధం ఉన్న హఫీజ్ ముహమ్మద్ జమీల్.. జైషే మహమ్మద్ ఛీఫ్ మౌలానా మసూద్ అజర్ కు ఇతడు పెద్ద బావమరిది అవుతాడు.
Read Also: TTP and Baloch attacks: పాక్ నడ్డీ విరుస్తున్న తాలిబాన్, బలూచిస్తాన్.. 22 మంది పాక్ సైనికులు మృతి
Also Read
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
కాగా, మే 7వ తేదీన పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు ఐదుగురు కీలక టెర్రరిస్టులు మరణించారు. చనిపోయిన వారిలో జైషే- ఏ- మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కొడుకు హఫీజ్ జమీల్.. మసూద్ బావమరిది యూసఫ్, లష్కరే తోయిబా చీఫ్ అబు జిందాల్ తో పాటు లష్కరే తొయిబా తీవ్రవాద సంస్థతో మరో ఇద్దరికి సంబంధం ఉంది. కాగా, ముదస్సర్ అంత్యక్రియలను ఓ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు. అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించిన “హఫీజ్ అబ్దుల్” ఆధ్వర్యంలో ఈ అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పాక్ లోని లెఫ్టినెంట్ జనరల్ హోదాలో ప్రస్తుతం సర్వీస్ లో ఉన్న పాక్ సైన్యాధికారి, ఇన్ స్పెక్టర్ జనరల్ (ఐజీ) హోదాలో పని చేస్తున్న పాకిస్తాన్ లోని పంజాబ్ పోలీసు ఉన్నతాధికారి సైతం హాజరు అయ్యారు.
తాజావార్తలు
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..