Karnataka: దొంగల బెడద.. చెప్పులు కూడా వదలక పోతే ఎలారా అయ్యా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: చెప్పులు ఎంత ఖరీధైనవైనా ఇంటి గుమ్మం ముందే విడిచి పెడతాం. కానీ ఇంట్లోకి వేసుకెల్లం. అయితే ఆ చెప్పులను కూడా వదలట్లేదు దొంగలు. ఇంటి ముందు విడిచిన చెప్పులను క్షణాల్లో మాయం చేశారు దొంగలు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివారాలలోకి వెళ్తే.. శివమొగ్గ జిల్లా లోని గోపాలగౌడ బ్యారేజీలో సంపన్నులు నివసిస్తుంటారు. వీరు ఏదైనా ఖరీదైనవే వినియోగిస్తారు. కాగా కాళ్లకు వేసుకునే చెప్పులు కూడా ఖరీదైనవే వినియోగిస్తారు. ప్రముఖ కంపెనీల నుండి అత్యంత ఖరీదైన పాద రక్షలు కొనుగోలు చేస్తారు. అయితే గత కొంత కాలంగా జిల్లాలో దొంగల బెడద ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఇంటి ముందు వదిలేసిన ఖరీదైన చెప్పులను మాయం చేసి సొమ్ము చేసుకుంటున్నారు దొంగలు.
Read also:ICC World Cup 2023 Team: కెప్టెన్గా రోహిత్.. ఐసీసీ ప్లేయింగ్ 11లో ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు!
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
ఈ రోజు తెల్లవారుజామునే గోపాల్గౌడ్కు చెందిన జితేంద్రగౌడ్ ఇంటి కాంపౌండ్లో ఉంచిన చెప్పులను ఓ దొంగ అపహరించాడు. కాగా దొంగ చెప్పులను దొంగిలిస్తున్న దృశ్యం ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో చిక్కింది. ఆ వీడియోలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఓ వ్యక్తి తెల్లటి జర్కిన్ ధరించిన మెల్లగా వచ్చి ఇంటి ముందుకు వచ్చాడు. అనంతరం ఇంటి ముందు ఉంచిన చెప్పులను దొంగిలించి బ్యాగులో పెట్టుకున్నాడు. ఆతరువాత ఎలా వచ్చాడో అలానే మెల్లగా ఎవరైనా చూస్తారేమో
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?